బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అదే రోజు అదే ముహూర్తానికి హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు కొందరు గర్భిణులు సిద్ధమయ్యారు. 2
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. రహీంపురా కాలనీకి చెందిన సనా తన మూడో కాన్పు కోసం స్థానికంగా ఓ ప్రైవేట్ దవాఖానలో చేరగా.. మంగళవారం ఇద్దరు ఆడ, ఒక మగ శిశువుకు జన�
డెలివరీ కోసం దవాఖానకు తీసుకువచ్చిన భార్యను, ఆరేండ్ల కుమారుడిని వదిలి వెళ్లిపోయిని సంఘటన సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా సలురా క్యాంప్ ప్రాం�
Upasana | టాలీవుడ్ (Tollywood) స్టార్ నటుడు రామ్ చరణ్ (Ram Charan) -ఉపాసన (Upasana) దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన డెలివరీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు ఉపాసన.
మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ను తలదన్నేలా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవల�
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు సిద్ధం కావాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఐఎంఏ కృషిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కార్పొ
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ప్రభుత్వ దవాఖానలకు తాకిడి పెరుగుతున్నది. ప్రైవేట్కు దీటుగా వైద్యసేవలు అందుతుండడంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా సర్కారు దవాఖాన�
వాగులు ఉప్పొంగడం.. రోడ్లు కోతకు గురవడంతో దవాఖానకు బయలుదేరిన ఓ గర్భిణి మార్గమధ్యంలో రోడ్డు పక్కన డెలివరీ అయ్యింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మొగవెళ్లి గ్రామానికి చెందిన కొడ్ప మల్లుబాయ�