Doctor Cuts Newborn’s Genitals | మహిళకు సిజేరియన్ డెలివరీ సందర్భంగా శిశువు జననాంగాలను డాక్టర్ కత్తిరించాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆ పసిబిడ్డ మరణించాడు. దీంతో పేరెంట్స్, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన�
Beauty Tips | పురిటి నొప్పులను అమ్మ ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ, కాన్పు తర్వాత తనలో జరిగే మార్పులు ఆమెకు ప్రతి క్షణం సవాలుగా నిలుస్తాయి. డెలివరీ తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ లాంటి హార్మోన్ల స్థా�
ములుగు జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీకి ప్రభుత్వ వైద్యం అందకుండాపోయింది. నెలలు నిండలేదని ములుగు జిల్లాలోని మూడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు కాన్పు చేసేందుకు నిరాకరించడంతో వందల కిలోమ�
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అదే రోజు అదే ముహూర్తానికి హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు కొందరు గర్భిణులు సిద్ధమయ్యారు. 2
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. రహీంపురా కాలనీకి చెందిన సనా తన మూడో కాన్పు కోసం స్థానికంగా ఓ ప్రైవేట్ దవాఖానలో చేరగా.. మంగళవారం ఇద్దరు ఆడ, ఒక మగ శిశువుకు జన�
డెలివరీ కోసం దవాఖానకు తీసుకువచ్చిన భార్యను, ఆరేండ్ల కుమారుడిని వదిలి వెళ్లిపోయిని సంఘటన సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా సలురా క్యాంప్ ప్రాం�
Upasana | టాలీవుడ్ (Tollywood) స్టార్ నటుడు రామ్ చరణ్ (Ram Charan) -ఉపాసన (Upasana) దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన డెలివరీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు ఉపాసన.
మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ను తలదన్నేలా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవల�