ఒక మహిళ బిడ్డకు జన్మనిస్తోందంటే డాక్టర్లు, నర్సులు నానా తతంగం ఉంటుంది. అలాంటిది ఒక మహిళ మాత్రం పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి మెడికల్ సహకారం లేకుండా బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టిం�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు వైద్య సిబ్బంది ప్రాధాన్యం ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి 2022 వరకు మొత్తం 17,244 ప్రసవాలు జరుగగా, వీటిల్లో 11,509 సాధారణ కాన్పులు చేశారు. జిల్లా
108 Ambulance | జిల్లాలోని వేమనపల్లి మండలం రాచర్ల గ్రామానికి చెందిన చెన్నూరి అశ్వినికి సోమవారం తీవ్ర పురిటినొప్పులు వచ్చాయి. అశ్విని మగ బిడ్డకు జన్మించింది.
Baby born 6 months after marriage | వివాహం జరిగిన ఆరు నెలలకే ఓ యువతి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను అత్తమామలు ఇంటి నుంచి తరిమేశారు. ఆమెకు విడాకులివ్వమని భర్తపై అత్తమామలు ఒత్తిడి చేశారు. అతను కూడా సర�
హైదరాబాద్ : ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త సమస్య తలెత్తింది. ఆ ఎఫెక్ట్ పలు కంపెనీలపై కనిపించింది. సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా ఎంజీ మోటార్ కంపెనీ ఎంజీ ఆస్టర్ డెలివరీలపై ఈ ప్రభావం పడింది. దీంతో ఎంజీ ఆస్టర్ �
ఎన్ని ఆర్డర్స్ పూర్తి చేస్తే అంత ఎక్కువ కమీషన్ షార్ట్ రూట్స్పై అవగాహన నిర్ణీత సమయాల్లోఆర్డర్స్ చేరవేత గ్రేటర్లో 40 వేలకుపైగా ఫుడ్ డెలివరీబాయ్స్ చదువుతో పనిలేదు. అనేక రౌండ్ల ఇంటర్వ్యూలు ఎదుర్కో�
న్యూఢిల్లీ: భారత్కు ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల సరఫరాను రష్యా ప్రారంభించింది. రష్యన్ ఫెడరల్ సర్వీసెస్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ (FSMTC) డైరెక్టర్ డిమిత్రి షుగేవ్ ఈ విషయాన్ని ప్రకటిం�
మంత్రి హరీశ్రావు | జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వ
ఖమ్మం సిటీ, అక్టోబర్ 22: ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ కూడా ఆమె తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన వైద్య వసతుల�
న్యూఢిల్లీ, జూన్ 9: దక్షిణాఫ్రికాకు చెందిన గాసియామీ ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చారు. ఆమె వయస్సు 37 ఏండ్లు. ఈ నెల 7వ తేదీన డెలివరీ జరిగింది. ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఈ కాన్పుపై వైద్యు�
గర్భిణి ప్రసవం| జిల్లాలో దారుణం జరిగింది. నొప్పులు వస్తుండటంతో ఓ గర్భిణి ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. అయితే హాస్పిటల్కు తాళాలు వేసి ఉండటంతో ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటన న్యాల్కల్ మండలం మీర్జాపూర్లో చ