డీలిమిటేషన్ను అమలు చేస్తే తమ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. పార్లమెంట్లో ప్రస్తుతం 2.39 శాతంతో తమ రాష్ట్రం నుంచి 13 మంది లోక్సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహ�
KTR | డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతంగా తెలియచెప్పారు. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీక
Delimitation | డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో విపక్షాల నేతలు సమావేశమయ్యారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. డీలిమిటేషన్పై న్యాయ పోరాటం చేస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేర
MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన న్యాయబద్ధంగా జరిగే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తమిళనాడు (Tamil Nadu) సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పష్టం చేశారు.
Delimitation | లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై (Delimitation) చర్చించేందుకు తమిళనాడు (Tamil Nadu)లోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ వ�
నియోజకవర్గాల పునర్విభజన అంశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించిందో �
అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి?: పెరిగే జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచే ప్రక్రియనే డీలిమిటేషన్. ప్రతి పదేండ్లకోసారి మన దేశంలో జనాభాను లెక్కిస్తాం. దాన్నే సెన్సస్ అంటాం. సెన్స�
జనాభా ఆధారంగా కేంద్రప్రభుత్వం జరపాలనుకుంటున్న డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తంచేశారు.