ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు వ్యతిరేకంగా తన ఆందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల నిరసనను ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాల పునర్విభజన కోసం ప్రతిపాదిస్తున్న మూడు బిల్లులు పార్లమెంట్నే కాదు, దేశ భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేలా ఉన్నాయి. సీట్ల పెంపు కోసం మోదీ సర్కార్ 2011 జనాభా లెక్కలను ఆధా�
దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే, అది కేవలం రాజకీయ ప్రక్రియగానో, లేక చట్ట సవరణగానో మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ వరింగ
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు దక్కకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదా? హడావుడిగా చేస్తున్న నియోజకవర్గాల పునర్విభజనతో బీసీలకు సమీప భవిష్యత్తులో చట్టసభల్లో రిజర్వేషన్లు రాకుండా చేస్తు�
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ‘అర్బన్' మేఘాలు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, అధికారం మధ్య సమతుల్యతను నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) దారుణంగా దెబ్బతీయబోతున్నట్టు తెలుస్తున్నది.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఈ కమిషనే పూర్తి చేస్తుందని కేంద్రం వెల్లడించింది.
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వైఖరి విచిత్రంగా ఉన్నది. గతంలో చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న చర్యలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. 2026-27 తర్వాత జనగణనను చేపట్టి, ఆ వివరాలతో నియోజకవర్గాల పునర్విభజనను 2031నాట
కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు తీరని నష్టం కలుగనున్నది. దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆయా వర్గాల సీట్ల స�
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హైదరాబాద్ మహా నగరంలో సరికొత్త రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించేలా కనిపిస్తున్నది. ముఖ్యంగా ‘క్యూర్' పరిధిలో భారీ మార్పులు జరగబోతున్నాయ�
జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందని, దీంతో ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించిందని, 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు
లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుపై గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో చర్చ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల�
Patlolla Karthik Reddy | భారత యూనియన్లో దక్షిణ భారతదేశం ఒక గొప్ప భాగస్వామిగా ఉంది.. కానీ దక్షిణ భారతదేశం ఎప్పుడూ ఇచ్చేవారి పక్షానే ఉంది తప్ప, తీసుకునేవారి పక్షాన ఎప్పుడూ లేదన్నారు బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
BRS MLC Dasoju Sravan | ఈ దేశంలోని మనం నిజంగా ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందించాలనుకుంటే, ముందుగా చేయాల్సింది మహిళా రిజర్వేషన్ అని.. దీనిని నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు ముడిపెట్టాలి ..? అని ప్రశ్నించారు.
MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (Delimitation) పై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) దక్షిణాది రాష్ట్�