KTR | నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. దక్షిణాదికి ప్రాతినిథ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారత�
Delimitation | జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఇది జనాభాలో సంభవించే మార్పుల ఆధారంగా నియోజకవర్గాలను సర
Delimitation | నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు (యూటీ) సంబంధించిన మూడు బిల్లులను గురువార
నియోజకవర్గాల పునర్విభజనలో(డీలిమిటేషన్) రాష్ర్టానికి హాని కలిగించే విధంగా ఏమైనా చేసినా లేదా ఉత్తరాది రాష్ర్టాల రాజకీయ అధికారాన్ని అసమానంగా పంచినా తమిళనాడును స్తంభింపచేసే భారీ ఆందోళనలు, పూర్తి స్థాయి�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ నె
Kishan Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వారానికోసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
Revanth Reddy | నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యతిరేకించారు. ఈ విధానం వల్ల దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ర్టాల సీట్లు భారీగా
Bifurcation | నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్రెడ్డి అనాసక్తిగా ఉన్నట్టున్నారు. నియోజకవ ర్గాల సంఖ్యను అత్యవసరంగా పెంచాల్సిన అవసరం లేదని చెప్పారు.
Delimitation | దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లోక్సభతోపాటు 28 రాష్ర్టాల్లోని శాసనసభ స్థానాలను దామాషా లెక్కన 50 శాతం పెంచాలని నిర్ణయించింది.
KTR | ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసేవాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజ
Lok Sabha : త్వరలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను, అలాగే పార్లమెంట్ స్థానాలను కేంద్రం పెంచబోతున్న సంగతి తెలిసిందే. అటు అసెంబ్లీలలో, ఇటు పార్లమెంట్లో 50 శాతం సీట్లను కేంద్రం పెంచబోతుంది.
జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన హైకోర్టు.. వార్డులు, జనాభా వివరాలు, వార్డుల వారీగా మ్యాప్ ను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్�
రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగనున్నాయా? నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రధాన అడ్డంకి కాబోతున్నదా? జనాభా లెకల సేకరణ, తుది నోటిఫికేషన్, ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన ప్�