Delimitation Bill : డీలిమిటేషన్ బిల్లుకు తమిళనాడుకు చెందిన డీఎంకే మద్దతు ఇస్తుందా..? పార్లమెంట్లో జరిగిన తాజా పరిణామాలు చూస్తే అవకాశాన్ని కొట్టి పారేయలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పార్లమెంట్లో గుర�
కేంద్రం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం విజయ్ ప్రభుత్వం తీర్మానం చేసింది. మహిళా ర�
Sharad Pawar | మహారాష్ట్రలోని శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఎంపీల బృందం సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని ఈ బృందం సుమారు �
Delimitation Bill : కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీ లిమిటేషన్ బిల్లులపై ముందడుగు పడనుంది. ఈ రెండు బిల్లుల్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఇందుకోసం ఈ వర్షాకాల సమావేశాల్లో�
నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేందుకు రాజ్యాంగ సవరణ కోసం కొత్త బిల్లును తీసుకురావడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఒకవేళ తీసుకువచ్చిన పక్షంలో లోక్సభల�
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. అయోధ్య విరాళాల చోరీ, పేపర్ లీకేజీలు, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు �
ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదిత నియోజకవర్గ పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆదివారం అఖిలపక్ష సమావేశం అనంతరం రివెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ప్రేమ్చంద్రన్ తెలిపిన వివరాల ప్రకార�
Vande Mataram | జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించినా, ఆలాపనను అడ్డుకున్నా ఇకపై వాటిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్రం ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.
Supriya Sule | డీలిమిటేషన్ బిల్లు (Delimitation bill) పై తమ పార్టీ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్పవార్ వర్గం) (NCP (SP)) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే (Supriya Sule) స్పష్టంచేశారు. దీనిపై జరుగు�
ఈనెల 20 నుండి ఆగస్టు 13 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర రాజకీయ పోరు నెలకొనే అవకాశం ఉంది. నాలుగు వారాల పాటు జరిగే ఈ సమావేశాల్లో 19 సిట్టింగ్లు(సమావేశ రోజులు) ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు తె
Jairam Ramesh: రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడమే బీజేపీ రియల్ టార్గెట్ అని కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ అన్నారు. దీని కోసమే లోక్సభలో మూడో వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఆ క్రమ
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్సభలో ఇటీవల వీగిపోయిన ఈ బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో తిరి�
Delimitation Bill | నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేసే అవకాశంపై కొత్త రాజకీయ చర్చలు తెరపైకి వచ్చాయి.