Women's Reservation Bill | ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి దేశానికి ప్రధాని మోదీ. కీలకమైన హోం శాఖకు అమాత్యులు అమిత్ షా. పార్లమెంట్లో ప్రవేశపెట్టేది ఆషామాషీ బిల్లు ఏమీ కాదు.
Delimitation | మహిళా బిల్లు పేరిట డీలిమిటేషన్ను చేపట్టాలన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యలు బ్యాక్ఫైర్ అయ్యాయి. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్లో అవసరమైన మెజారిటీని సాధించలేక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ
Delimitation | కేంద్రంలోని బీజేపీ సర్కార్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరిట నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేయాలనుకొన్న మోదీ-షా ద్వయానికి గట్టి షాక్ తగిలింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నదని, వాటిని తక్షణమే సరిదిద్దుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు.
Tejasvi Surya | తెలంగాణ ఆత్మగౌరవంపై బీజేపీ వేయి తలల విషనాగై బుసకొడుతూనే ఉన్నది. తెలంగాణ పూర్తిగా పురుడు పోసుకోకముందే ప్రధాని మోదీ విషం చిమ్మడం మొదలుపెట్టగా, ఆ పార్టీ నేతలు వరుసగా తెలంగాణ పుట్టుకను అవమానిస్తూనే ఉ�
కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న డీలిమిటేషన్ సాంకేతికంగా ఒక పదంగా కనిపించవచ్చు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కసరత్తు చేస్తున్నది. రాష్ర్టాల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ�
ఓటర్ల పేర్లను ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించడం కోసమే కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఆరోపించారు.
డీలిమిటేషన్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు.
Loksabha: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ చేపట్టేందుకు లోక్సభలో ఓటింగ్ జరిగింది. సుమారు 251 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. అయితే ఆ రెండు బిల్లులను కలిపి చర్చించడం సరైంది కాదని కా�
Lok Sabha: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్కు చెందిన బిల్లులను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లులపై విపక్షాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన�
కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసి కేరళ వంటి రాష్ర్టాలపై ప్రతికూల ప్రభావం చూపగల�
కేంద్రం తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగనున్నదా? అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు! ఈ బిల్లు ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు.. గరిష్ఠంగా 8