Delimitation | తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ
KTR | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిగ్బాస్లా కాకుండా బిగ్ బ్రదర్లా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బిగ్బాస్లాగా చిన్న రాష్ర్టాలను, దక్షిణాది రాష్ర్టాలపై ఆధిపత్యం చె
Stalin skips PM's Pamban event | తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన
MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation ) అంశం దక్షిణాది రాష్ట్రాల్లో సెగలు రేపుతోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
TVK party | నటుడు విజయ్ (Actor Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 17 కీలక తీర్మానాలు చేశారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టడం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, ఇది తగదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. దక్షిణాదిపై కేంద్రం చేస్తున్న దాడిని అన్ని పార్టీలు, పాలకపక్షాలు కలిపి సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపు�
కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్కు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలకు
Jadish Reddy | కాంగ్రెస్ రుణమాఫీ మోసం, బీజేపీ డీలిమిటేషన్ కుట్రలపై సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా
ఆదర్శవంతమైన సమాఖ్య రాష్ర్టాల దేశంలో ఒక ప్రాంతం మరో ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ‘మనం ప్రపంచంలోనే అతిపెద్ద
డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ర్టాలకు చెందిన ప్రముఖ నాయకులు చెన్నై వేదికగా సమావేశం అవడాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు తప్పుబట్టారు. డీలిమిటేషన్ ఇంకా ప్రారంభమే కాలేదని, దీని గురించి వస్తున్న వార్తలు అపోహలు
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను నిర్ణయించడానికి జనాభా ఒక్కటే ప్రాతిపదిక కారాదని ఒడిశా మాజీ సీఎం, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.