నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లేదా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసం వేచి చూడకుండా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ డీఎంకే రాజ్యసభలో శనివారం ఒక ప్రై�
KTR | నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంట్లో దక్షిణ భారతదేశ ప్రాధాన్యాన్ని తగ్గిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బ�
PawanKalyan | మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది.
మహిళలకు 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విరుచుకుప
Revanth Reddy | పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్లో తప్పుబట్�
Delimitation | దేశంలో లోక్సభ సీట్ల పెంపునకు రంగం సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, యూటీల్లో సీట్ల పెంపునకు సంబంధించిన మూడు కీలక బిల్లులను కేంద్రం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
తల్లిలాంటి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో బీజేపీ ఎంపీ అవమానిస్తే, తెలంగాణకు చెందిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కిక్కురుమనలేదు. కనీసం ఖండించేందుకు నోరెత్తలేదు.
Gaurav Gogoi: మహిళా రిజర్వేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ లోక్సభలో ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గగోయ్ మా�
MNM party | నరేంద్రమోదీ సర్కారు ఇవాళ లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు బిల్లుపై ఆందోళన వ్య
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీలిమిటేషన్ బిల్లును నేడు(గురువారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజనతో దేశంలో 545 ఉన్న లోక్సభ స్థానాలు 850కి విస్తరించనున్న
డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.