తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రక్రియను సపోర్ట్ చేస్తుంటే, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Vijay : తమిళనాడు సీఎం విజయ్కు ఆ రాష్ట్ర ఎంపీలు పెద్ద షాక్ ఇచ్చారు. డీ లిమిటేషన్ బిల్లుపై చెన్నైలో విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 20 మంది ఎంపీలు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. అంటే, 37 మంది �
PM Modi : కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం రెండు కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుతోపాటు, ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్
Kanimozhi | తమిళనాడు (Tamil Nadu) లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నిర్వహిస్తున్న ఎంపీల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. డీలిమిటేషన్ అంశంపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్�
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు చేస్తున్నది. 543 లోక్సభ సీట్లను 824-850కి పెంచుతామని చెప్తున్నది. కానీ లోక్సభ సీట్లను పెద్దఎత్తున పెంచడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని అనిప
గత రెండు వారాలుగా దేశంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా పార్టీల్లో చీలికలు, తిరుగుబాట్లకు, కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధ
Shashi Tharoor: దిగువ సభ సంఖ్యను 850కి పెంచడం ఓ జోక్ అవుతుందని ఎంపీ శశిథరూర్ అన్నారు. చైనా పీపుల్స్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్కు ఇది దేశీ వర్షన్ అవుతుందని ఆయన విమర్శించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్�
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ ఎంతో సహాయపడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీ అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో డీలిమిటేషన్ వారి ప్రాబల్య�
దేశంలో 2031 వరకు జనాభా లెక్కలకు పూర్తి స్వరూపం వస్తుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. జనాభా లెక్కలతో పాటు, కుల గణన కూడా చేస్తున్నామని ఈ లెక్కలన్నీ 2031 వరకు సమగ్రంగా అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపా�
మహిళా రిజర్వేషన్ల బిల్లును అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఆ బిల్లుపై ప్రజలు, ఎంపీలు, రాజకీయ నాయకుల్లో నెలకొన్న అనుమానా�
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లేదా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసం వేచి చూడకుండా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ డీఎంకే రాజ్యసభలో శనివారం ఒక ప్రై�
KTR | నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంట్లో దక్షిణ భారతదేశ ప్రాధాన్యాన్ని తగ్గిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బ�