Mallikarjuna Kharge | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై కాంగ్రెస్ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) లేఖ రాశారు. ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్య 543 మరో 25 ఏళ్లపాటు ఇలాగే ఉండాల�
Chidambaram | పార్లమెంట్ (Parliament) పనితీరు, కేంద్ర ప్రభుత్వ (Union Govt) ప్రతిపాదనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) చిదంబరం (Chidambaram) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షాకాల సమావేశాల్లో సరైన చర్చలు లేకుండా�
తమిళనాడులో గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన దక్షిణ జోనల్ కౌన్సిల్లో ముఖ్యమంత్రులు లేవనెత్తిన కొన్ని కీలక అంశాల్లో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), దక్షిణ రాష్ర్టాల రాజకీయ
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రక్రియను సపోర్ట్ చేస్తుంటే, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Vijay : తమిళనాడు సీఎం విజయ్కు ఆ రాష్ట్ర ఎంపీలు పెద్ద షాక్ ఇచ్చారు. డీ లిమిటేషన్ బిల్లుపై చెన్నైలో విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 20 మంది ఎంపీలు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. అంటే, 37 మంది �
PM Modi : కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం రెండు కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుతోపాటు, ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్
Kanimozhi | తమిళనాడు (Tamil Nadu) లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నిర్వహిస్తున్న ఎంపీల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. డీలిమిటేషన్ అంశంపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్�
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు చేస్తున్నది. 543 లోక్సభ సీట్లను 824-850కి పెంచుతామని చెప్తున్నది. కానీ లోక్సభ సీట్లను పెద్దఎత్తున పెంచడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని అనిప
గత రెండు వారాలుగా దేశంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా పార్టీల్లో చీలికలు, తిరుగుబాట్లకు, కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధ
Shashi Tharoor: దిగువ సభ సంఖ్యను 850కి పెంచడం ఓ జోక్ అవుతుందని ఎంపీ శశిథరూర్ అన్నారు. చైనా పీపుల్స్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్కు ఇది దేశీ వర్షన్ అవుతుందని ఆయన విమర్శించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్�
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ ఎంతో సహాయపడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీ అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో డీలిమిటేషన్ వారి ప్రాబల్య�
దేశంలో 2031 వరకు జనాభా లెక్కలకు పూర్తి స్వరూపం వస్తుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. జనాభా లెక్కలతో పాటు, కుల గణన కూడా చేస్తున్నామని ఈ లెక్కలన్నీ 2031 వరకు సమగ్రంగా అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపా�
మహిళా రిజర్వేషన్ల బిల్లును అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఆ బిల్లుపై ప్రజలు, ఎంపీలు, రాజకీయ నాయకుల్లో నెలకొన్న అనుమానా�