అంతర్యుద్ధంగా కారణంగా సూడాన్లో (Sudan) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి (Operation Kaveri)తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్నది. భా�
Delhi Public School | ఢిల్లీ (Delhi)లోని ఓ ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. నగరంలోని మధుర రోడ్ (Mathura Road)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్ వచ్చింది.
న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తు న్న విమానంలో తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేశాడు. జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఓ విమానం బయలుదేరింది.
Rahul Gandhi: 2005 నుంచి ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. రెండేళ్ల జైలు శిక్షతో ఎంపీగా అనర్హుడిగా మారిన రాహుల్ ఇవాళ ఢిల్లీలో ఉన్న బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు.
పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ (Ramadan) పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుప
ఢిల్లీలోని తెలంగాణభవన్లో తెలంగాణ, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఇఫ్తార్విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఉద్యోగులు, భవన్ కార్మికులు, సమీపంలోని ముస్లింలు హాజ�
సీఎం కేసీఆర్ సుపరిపాలనలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ‘పల్లె ప్రగతి’ కింద ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పించారు. నిత్యం మొక్కల పెంపకం, పారిశుధ్య నిర్వహణ చేపడుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని ప�
బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi
Crime news | గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు ప�
అంబేద్కర్ చూపిన బాటలోనే తెలంగాణ పయనిస్తున్నదని, తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక
Power Subsidy | ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో పోరు షురూ అయ్యింది. ఢిల్లీ ప్రజలకు పవర్ సబ్సిడీని మరో ఏడాది పొడిగించే ఫైల్కు లెఫ్టినెంట్ గవర్న
తమ రాష్ర్టానికి నిధుల విడుదలలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. అభివృద్ధి పనులు కొనసాగించడానికి కావాల్సిన నిధుల కోసం అవసరమైతే ప్రజల వద్దనైనా బిచ్చమెత్తుత�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రోజురోజుకు కరోనా కేసులు (Coivd cases) పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు.
Raghav-Parineeti | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha ), బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) డేటింగ్లో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం �