ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో గొడవకు దిగాడు. ఇద్దరిపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి, అతడిని పోలీసులకు అప్పగించారు.
Air India: టేకాఫ్ తీసుకున్నాక ఓ ప్రయాణికుడి మూర్ఖంగా ప్రవర్తించాడు. ఇద్దరు విమాన సిబ్బందిపై దాడి చేశాడు. దీంతో లండన్ వెళ్తున్న విమానాన్ని.. ఎయిర్ ఇండియా పైలెట్ మళ్లీ ఢిల్లీకి తీసుకువచ్చాడు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) నెల్లూరు (Nellore) జిల్లా కావలి రైల్వేస్టేషన్లో (Kavali Railway station) రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ (Rajdhani express) రైలులోని బీ-5 బోగీ వద్ద
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) మరోసారి విజృంభిస్తున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో ఢిల్లీ (Delhi), కేరళలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవు�
COVID-19 | దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేసులను గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని వైద్యారోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఆసుపత్రులతో పాటు పాలీక్లి�
టిక్రీ కలాన్లో (Tikri Kalan) ఉన్న పీవీసీ మార్కెట్ (PVC Market) భారీ అగ్నిప్రమాదం (Massive fire) జరిగింది. ప్లాస్టిక్ గోదాం (Plastic godown) కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో పెద్దఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి.
విమానాల్లో తాగుబోతుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాగిన మైకంలో తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో (Drunk Passenger) విమానం ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తీయడానికి ప్రయత
ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం జవాబులు చెప్పలేదు. ప్రజా ప్రయోజనాలపై చర్చలు జరపలేదు. బడ్జెట్ పద్దులపై వివరణలు ఇవ్వలేదు. సభ్యుల డిమాండ్లకు స్పందించలేదు. కానీ, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని సమల్కా కపషేరా (Samalkha Kapashera) ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కపషేరాలోని సోనియా గాంధీ క్యాంప్లో (Sonia Gandhi camp) ఉన్న కలప గోదామ్లో (Lumber store Godown) శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు (Fire accident
Raghav-Parineeti | ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ముందుగా ఢిల్లీలో ఇంగేజ్మెంట్ జరుగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ఇరు కుటుంబా�
Farmers Protest | కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ రాజధాని ఢిల్లీ మరో భారీ ఆందోళనకు సిద్ధమైంది. బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీ
బీసీల సమస్యలను పరిష్కరించకుంటే త్వరలోనే మిలిటెంట్ ఉద్య మం చేపడుతామని, దేశంలో అగ్గి పుట్టిస్తామ ని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అఖిల భారత సామాజిక న్యాయ ఫోరం ఆధ్వర్యంలో సామాజిక న్యాయం: భవిష్యత్తు మార్గం అంశంపై ఢిల్లీలో సోమవారం సదస్సు జరగనుంది. దీనికి తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షత వహించనున్నారు.
Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇందులో భాగంగా అంబులెన్స్లు, అగ్నిమాపక దళం సిబ్బందిని సైతం మోహరించారు.