కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో ఆదివారం అన్ని రాష్ర్టాల్లో ధర్నాలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్
Nigerian Man | నైజీరియా (Nigerian Man) దేశానికి చెందిన డినోజువో, ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలోని ఒక భవనంలో నివసిస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు మరణించిన సంగతి తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న అతడు వింతగా ప్రవర్తిం
ఢిల్లీలోని ప్రగతి మైదానాన్ని స్వాధీనం చేసుకుంటామని, అక్కడ త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్థానీ జెండా ఎగురవేస్తామని ఖలిస్థాన్ (Khalistan) మద్దతుదారులు హెచ్చరించారు. ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్పా�
ఉపాధి హామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన శనివారంతో 30వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించాలనుకున్న విద్యార్థుల సదస్సును పోలీసులు భగ్నం చేశారు.
భద్రాచలం డివిజన్ పరిధిలో నిర్మించనున్న కొవ్వూ రు రైల్వేలైన్పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని నిలదీశారు. గురువారం లోక్సభలో దీనిపై కేంద్ర
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పా�
Earthquake | దేశ రాజధాని ఢిల్లీని భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్కు 37 కిలోమీటర్ల దూరంల�
Manish Sisodia | మద్యం పాలసీ కేసు (Liquor Policy Case) లో అరెస్టైన ఆప్ (AAP) నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం (former Deputy Chief Minister ) మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody)ని కోర్టు మరోసారి పొడిగించింది.
Delhi Quake | అఫ్గానిస్థాన్లోని (Afghanistan) హిందూకుష్ (Hindu Kush) పర్వతాల్లో మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో భూకంపం (earthquake) సంభవించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ (Delhi), హర్యానా, ప�
ఎమ్మెల్సీ కవితను ఈడీ రాజకీయ కోణంలో విచారించడం సరికాదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా గంటలపాటు, రోజుల తరబడి విచారణ పేరిట వేధించడం
అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించ�
Earth Quake in Delhi | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘన్ తదితర ప్రాంతాల్లో భూకంప తీవ్రత
రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు మరోసారి గర్జించారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ సర్కార్ చేసిన ద్రోహాన్ని తూర్పారబట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాట�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి పోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది.
Kisan Mahapanchayat | కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశ రాజధాని �