రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే 33 జిల్లాలను ఏర్పాటు చేసుకొన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్తో రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చుకున్నాం. అందుకే ఈ రోజు తెలంగాణ ఆచరిస్తున్నది.
యువకుడిని 3 కిలోమీటర్లు కారుపైనే ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు మృతి చెందాడు. గత నెల 30న రాత్రి ఢిల్లీలో దీపాంశు వర్మ (30), ముకుల్ (20) బైక్పై వెళుతుండగా కారు ఢీ కొట్టింది.
BRS Party Office| హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార�
Car Hit And Kill | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని (bike) బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కారుపై భాగంలో ఉండిపోయాడు.
దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ప్రారంభానికి సిద్ధమైంది. వసంత్ విహార్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ కార్యాలయం తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎ
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయిలో నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలు వణికి పోయారు. సాధ�
Brij Bhushan | జంతర్మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అవమానిస్తూ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఫెడరేషన్లో మహిళా రెజ్లర్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.
Car Hit And Drag | ఢిల్లీ (Delhi)లో ఇటీవల కారు ప్రమాద ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ వ్యక్తిని కారు బానెట్ (bonnet)పై ఎక్కించుకుని దాదాపు మూడు కిలోమీటర్లు అలానే ఈడ్చుకెళ్ల�
‘ప్రపంచ స్థాయి పోటీల్లో పతకాలు తెచ్చిన అత్యున్నత అథ్లెట్లు ఇప్పుడు రోడ్డుపై నిలబడి న్యాయం కావాలని అభ్యర్థిస్తున్నారు. దేశ ప్రజలంతా వారికి అండగా నిలవాలి’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. లైం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివసిస్తున్న అధికార భవనం పునరుద్ధరణకు రూ.44.78 కోట్లు ఖర్చు పెట్టారని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల�
Satya Pal Malik | ఇన్సూరెన్స్ స్కామ్కు సంబంధించిన కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని వివాసానికి శుక్రవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 మధ్యకాలంలో తాను జమ్మ
TTD Brahmotsavam | టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఢిల్లీ(Delhi)లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 3వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ప్రారంభం కానున్నాయని ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్ర�
ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్) నూతన కార్యాలయాన్ని మే 4న అట్టహాసంగా ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పార్టీ ఎంపీలంతా కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతారని, మిగిలిన ప్రజాప్రతినిధులు క�