బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi
Crime news | గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు ప�
అంబేద్కర్ చూపిన బాటలోనే తెలంగాణ పయనిస్తున్నదని, తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక
Power Subsidy | ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో పోరు షురూ అయ్యింది. ఢిల్లీ ప్రజలకు పవర్ సబ్సిడీని మరో ఏడాది పొడిగించే ఫైల్కు లెఫ్టినెంట్ గవర్న
తమ రాష్ర్టానికి నిధుల విడుదలలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. అభివృద్ధి పనులు కొనసాగించడానికి కావాల్సిన నిధుల కోసం అవసరమైతే ప్రజల వద్దనైనా బిచ్చమెత్తుత�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రోజురోజుకు కరోనా కేసులు (Coivd cases) పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు.
Raghav-Parineeti | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha ), బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) డేటింగ్లో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం �
ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో గొడవకు దిగాడు. ఇద్దరిపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి, అతడిని పోలీసులకు అప్పగించారు.
Air India: టేకాఫ్ తీసుకున్నాక ఓ ప్రయాణికుడి మూర్ఖంగా ప్రవర్తించాడు. ఇద్దరు విమాన సిబ్బందిపై దాడి చేశాడు. దీంతో లండన్ వెళ్తున్న విమానాన్ని.. ఎయిర్ ఇండియా పైలెట్ మళ్లీ ఢిల్లీకి తీసుకువచ్చాడు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) నెల్లూరు (Nellore) జిల్లా కావలి రైల్వేస్టేషన్లో (Kavali Railway station) రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ (Rajdhani express) రైలులోని బీ-5 బోగీ వద్ద
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) మరోసారి విజృంభిస్తున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో ఢిల్లీ (Delhi), కేరళలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవు�
COVID-19 | దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేసులను గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని వైద్యారోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఆసుపత్రులతో పాటు పాలీక్లి�
టిక్రీ కలాన్లో (Tikri Kalan) ఉన్న పీవీసీ మార్కెట్ (PVC Market) భారీ అగ్నిప్రమాదం (Massive fire) జరిగింది. ప్లాస్టిక్ గోదాం (Plastic godown) కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో పెద్దఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి.
విమానాల్లో తాగుబోతుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాగిన మైకంలో తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో (Drunk Passenger) విమానం ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తీయడానికి ప్రయత