Delhi Metro | హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 8న దేశ రాజధాని ఢిల్లీలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ తెలిపింది.
Viral News | ప్రయాణ సమయంలో ఏదైనా పడేసుకుంటే కొందరు దాన్ని శుభ్రం చేస్తారు. మరికొందరు మనకెందుకు స్వీపర్లు చేస్తారులే అనుకుంటారు. ఇంకొందరైతే స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇతరులు పడేసిన చెత్తను సైతం తీసుకుని ద
అది ఢిల్లీ మెట్రో.. రైలు వేగంగా కదులుతోంది. ఓ ఇద్దరు యువతీయువకుల మధ్య స్వల్ప వివాదం.. మొదట అబ్బాయిపై అమ్మాయి చేయి చేసుకుంది. అలా మొదలైన ఆ గొడవ ఇరువురి చెంపలు చెల్లుమనే దాకా తీసుకెళ్లింది. ఈ దృశ్యా
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. గురువారం జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహించబోతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీ�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడింది. దీని వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. కీలకమైన అవసరాలకు కూ�
న్యూఢిల్లీ : ఓ ఎనిమిదేండ్ల బాలిక ఆడుకుంటూ.. మెట్రో స్టేషన్లో 25 ఫీట్ల ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ దగ్గరకు వెళ్లింది. ఆ బాలిక తిరిగి వచ్చేందుకు ఇబ్బంది పడుతోంది. అంతేకాదు.. అక్కడ్నుంచి జారిపడితే ప్రాణాల�