Delhi Metro | భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్ల (Metro Stations) ను తాత్కాలికంగా మూసివేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Delhi Metro : దేశ ప్రజల్లో రోజురోజుకీ సివిక్ సెన్స్ ( పౌర స్పృహ) తగ్గిపోతోంది అని చెప్పేందుకు తాజా ఘటన ఒక నిదర్శనం. ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప�
Metro Rail | రాఖీ పండుగ వేళ ఢిల్లీ మెట్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే లక్షల మంది ప్రయాణించారు. ఆగస్టు 8వ తేదీన 81,87,674 మంది ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ప్రకటిం
Delhi Metro | ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. మహిళల కోచ్లో పామ్ ఉందంటూ పుకారు రావడంతో గందరగోళ పరిస్థితి (Massive Chaos Inside Ladies Coach) నెలకొంది.
Delhi Metro | ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో సీటు కోసం ఇద్దరు మహిళలు కొట్టుకుంటున్న (Women passengers fight over seat) వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటిలా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి కాదు.. ఓ వ్యక్తి చేసిన పనితో. అదేంటని అనుకుంటున్నారా.. అతి తక్కువ సమయంలో మెట్రో స్టేషన్లన్నీ చుట్టివచ్
Female Cops Slap Men | మెట్రో రైలులోని లేడీస్ కోచ్లో ఎక్కువ మంది పురుషులు ప్రయాణించారు. మెట్రో రైలు ఒక స్టేషన్కు చేరుకోగానే పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. లేడీస్ కోచ్లో ప్రయాణించిన మగవారిని చెంప దెబ్బలతో మహిళ�
Delhi Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Delhi Metro | దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో స్టేషన్ల గోడలపై ప్రొ ఖలిస్థానీ నినాదాలు దర్శనమిచ్చాయి. రెండు మెట్రో స్టేషన్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నినాదాలు రాశారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్�
Man behaves Unnaturally with Boy | మెట్రో రైలులో బాలుడితో ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక స్టేషన్లో ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆ బాలుడు ఎక్స్లో పోస్ట్ చేశాడు. స్పందించిన �
Delhi Metro | దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు రూ.8400కోట్లు ఖర్చవనున్నది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాక�