Liquor Bottles | మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో (Delhi Metro) శుభవార్త చెప్పింది. రెండు సీల్డ్ బాటిళ్ల మద్యం (Sealed Liquor Bottles) తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.
Delhi Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro)తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్ వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. తాజాగా మరో వీడియో నెట్టింట చక్
ఈరోజుల్లో ఎక్కడికి వెళ్లినా, ఎటు చూసినా (Delhi Metro) రీల్స్, వీడియోలు చేయడం రివాజుగా మారింది. చేతిలో ఫోన్తో ఏ దృశ్యాన్నైనా మొబైల్స్లో బంధించేస్తున్నారు. మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్ధల్లో రీల్స్ చేయ
మెట్రో రైలు కోచ్ల్లో వీడియోలను రికార్డు చేయరాదని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పలుమార్లు హెచ్చరించినా పలువురు ప్రయాణీకులు మెట్రో రైళ్లలో రికార్డు చేసిన వీడియోలను (Viral Video) నెట్టి�
Viral video | మెట్రో రైల్లో ఓ యువ జంట బరితెగించింది. మూతీమూతీ నాక్కుంటూ ముద్దులాటలో మునిగిపోయింది. తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా లిప్లాక్లో లీనమైపోయింది.
Men Wearing Skirts | స్కర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించిన ఇద్దరు మగవారికి చాలా మంది మద్దతు తెలిపారు. లేడీస్ దుస్తుల్లో వారి ఆత్మ విశ్వాసం, స్టైల్ను కొందరు ప్రశంసించారు. ‘ అందరూ ఇలా ఎందుకు ధరించకూడదు?’ అని ఒకరు ప్రశ�
Delhi Metro | హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 8న దేశ రాజధాని ఢిల్లీలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ తెలిపింది.
Viral News | ప్రయాణ సమయంలో ఏదైనా పడేసుకుంటే కొందరు దాన్ని శుభ్రం చేస్తారు. మరికొందరు మనకెందుకు స్వీపర్లు చేస్తారులే అనుకుంటారు. ఇంకొందరైతే స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇతరులు పడేసిన చెత్తను సైతం తీసుకుని ద
అది ఢిల్లీ మెట్రో.. రైలు వేగంగా కదులుతోంది. ఓ ఇద్దరు యువతీయువకుల మధ్య స్వల్ప వివాదం.. మొదట అబ్బాయిపై అమ్మాయి చేయి చేసుకుంది. అలా మొదలైన ఆ గొడవ ఇరువురి చెంపలు చెల్లుమనే దాకా తీసుకెళ్లింది. ఈ దృశ్యా
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. గురువారం జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహించబోతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీ�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడింది. దీని వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. కీలకమైన అవసరాలకు కూ�