Viral video | భర్త ప్రవీణ్ కుమార్ సంపాదనకు అండగా ఉండాలని అతడి భార్య కాజల్ భావించింది. తాను కూడా ఉద్యోగం చేస్తానని భర్తకు చెప్పింది. అయితే మామ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఉద్యోగం చేయాలని కోడలు న
Crime news | దాదాపు 24 ఏండ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తిని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చదివింది కరెక్టే. 24 ఏండ్ల క్రితం చచ్చిన వ్యక్తే
న్యూఢిల్లీ: వైద్యపరంగా ఆత్మహత్య కోసం స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ఒక వ్యక్తి సిద్ధమయ్యాడు. అయితే అతడ్ని ఆపేందుకు స్నేహితురాలు కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మైయాల్జిక్ ఎన్సిఫలో�
న్యూఢిల్లీ: కుక్క మొరగడంతో ఒక వ్యక్తి చిరాకుపడ్డాడు. ఆ కుక్కతోపాటు దాని యజమానులైన పొరుగువారిపై ఇనుప రాడ్తో దాడి చేశాడు. దీంతో కుక్కతో పాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరి�
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ చూడటంలో పూర్తిగా బిజీ అయిన ఒక వ్యక్తి మెట్రో రైల్ పట్టాలపై పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన 58 ఏండ్ల శైలేందర్ మెహతా శుక్�
బెంగళూరు: క్యాటరింగ్ సిబ్బంది తీరుపై ఆగ్రహానికి గురైన ఒక వ్యక్తి రైలులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో
న్యూఢిల్లీ: ముగ్గురు దుండగులు ఒక వ్యక్తిని కొట్టడంతోపాటు బలవంతంగా బట్టలు విప్పించి అతడి వద్ద ఉన్నవి దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. రఘుబీర్ నగర్ ప్రాంతంలో రాత్రి వేళ నిర్మాణుష్య రోడ్డ
న్యూఢిల్లీ: వృద్ధురాలి హ్యాండ్బ్యాగ్ను ఒక దొంగ లాక్కున్నాడు. దానిని గట్టిగా పట్టుకోవడంతో ఆమె కింద పడిపోయింది. అయినా ఆ వ్యక్తి వదిలిపెట్టలేదు. హ్యాండ్బ్యాగ్తోసహా ఆ వృద్ధురాలిని రోడ్డుపై కొంతదూరం లా
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పనందుకు ఒక వ్యక్తి తన స్నేహితుడి గొంతునొక్కి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. వాయువ్య ఢిల్లీలోని పిటాంపురా ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల మయ�
న్యూఢిల్లీ: లోన్ చెల్లించేందుకు డబ్బుల కోసం ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలిని బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి రూ.15 వేలు తీసుకున్నాడు.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి అత్తవారింటిపై కోపంతో విషం కలిపిన చేప కూర తెచ్చాడు. అది తిన్న అత్త, మరదలు మరణించగా, భార్య, మామతోపాటు ఇంటి పనిమనిషి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ద�
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఓ భారతీయ సంతతి వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీలోని సుమారు 1200 మంది యూజర్ అకౌంట్లను డిలీట్ చేసిన కేసులో కోర్టు ఆ తీర్పునిచ�
న్యూఢిల్లీ: పుట్టిన రోజు వేడుకల్లో డీజే సాంగ్స్ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణ తుపాకీ కాల్పులకు దారి తీయగా ఒకరు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నజాఫ్గఢ్ ప్రాంతంలోని ఫామ్హౌస్లో గురువారం రా