న్యూఢిల్లీ : అల్లోపతి వైద్యంతో పాటు అల్లోపతి డాక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్ల హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 10లోగా నోటీసులకు బదులివ్వాల�
ఆగస్టులో విచారించనున్న ఢిల్లీ హైకోర్టున్యూఢిల్లీ, జూలై 16: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల వాడకాన్ని నిషేధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు వచ్చే నెలలో విచారణ చేపట్టనున్నది.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి భార్య లక్ష్మీ మురుదేశ్వరి పురిపై సామాజిక కార్యకర్త సాకేత్ గోఖేల్ ఇటీవల కొన్ని వివాదాస్పద ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్ల విషయంలో లక్ష్మీ పురి కోర్టును �
అది కేవలం ఆశగా మిగిలిపోవద్దు అమలుకు చర్యలు తీసుకోవాలి కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు సూచన న్యూఢిల్లీ, జూలై 9: భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం చాలా ఉందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి క�
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో పార్టీ లీడర్గా స్పీక�
న్యూఢిల్లీ: వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తమ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకునే విధంగా యూజర్లపై
రూల్స్ పాటించకుంటే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు నూతన ఐటీ నిబంధనలపై ట్విట్టర్కు తేల్చిచెప్పిన ఢిల్లీ హైకోర్టు నిబంధనల అమలుపై రెండు వారాల్లోగా అఫిడవిట్ అమెరికాలో నోటరీ చేయించి సమర్పించాలని ఆదేశం గత క�
Pashupati Paras: పశుపతి పరాస్కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే, దీనిపై చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జన్శక్తి పార్టీ మండిపడింది.
ఢిల్లీ ,జూన్ 11: ‘ఖాదీ ప్రకృతిక్ పెయింట్’ పేరుతో మోసపూరితంగా పెయింట్లను ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్న ఘజియాబాద్ కు చెందిన ఒక వ్యక్తిని తక్షణం తన కార్యకలాపాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించి�
న్యూఢిల్లీ: భారత్కు చెందిన పనేసియా కంపెనీ స్పుత్నిక్-వీ టీకాలు తయారు చేసేందుకు వీలుగా ఈ కంపెనీకి సర్కారు నుంచి రావాల్సిన 14 కోట్ల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని �
న్యూఢిల్లీ: భారత్లో 5జీ ట్రయల్స్ను నిలిపివేయాలని కోరుతూ బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది పబ్లిసిటీ కోసం వేసినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తూ ఆమెకు రూ. 20 ల�
ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన డ్రగ్ కంట్రోలర్ న్యూఢిల్లీ, జూన్ 3: కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఫాబిఫ్లూ ఔషధాన్ని అనధికారికంగా సేకరించడమే గాక నిల్వ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్, బీజే�