రూల్స్ పాటించకుంటే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు నూతన ఐటీ నిబంధనలపై ట్విట్టర్కు తేల్చిచెప్పిన ఢిల్లీ హైకోర్టు నిబంధనల అమలుపై రెండు వారాల్లోగా అఫిడవిట్ అమెరికాలో నోటరీ చేయించి సమర్పించాలని ఆదేశం గత క�
Pashupati Paras: పశుపతి పరాస్కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే, దీనిపై చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జన్శక్తి పార్టీ మండిపడింది.
ఢిల్లీ ,జూన్ 11: ‘ఖాదీ ప్రకృతిక్ పెయింట్’ పేరుతో మోసపూరితంగా పెయింట్లను ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్న ఘజియాబాద్ కు చెందిన ఒక వ్యక్తిని తక్షణం తన కార్యకలాపాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించి�
న్యూఢిల్లీ: భారత్కు చెందిన పనేసియా కంపెనీ స్పుత్నిక్-వీ టీకాలు తయారు చేసేందుకు వీలుగా ఈ కంపెనీకి సర్కారు నుంచి రావాల్సిన 14 కోట్ల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని �
న్యూఢిల్లీ: భారత్లో 5జీ ట్రయల్స్ను నిలిపివేయాలని కోరుతూ బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది పబ్లిసిటీ కోసం వేసినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తూ ఆమెకు రూ. 20 ల�
ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన డ్రగ్ కంట్రోలర్ న్యూఢిల్లీ, జూన్ 3: కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఫాబిఫ్లూ ఔషధాన్ని అనధికారికంగా సేకరించడమే గాక నిల్వ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్, బీజే�
న్యూఢిల్లీ: 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేరుగా దావా దాఖలు చేసే బదులు పిటిషనర్ ముందుగా తన ఆందోళనను ప�
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జూహీ చావ్లా.. దేశంలో 5జీ నెట్వర్క్ ట్రయల్స్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన సంగతి తెలుసు కదా. దీనిపై బుధవారం ఢిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణ ప్రారంభించింది. అయితే ఈ వ�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఫిర్యాదు పరిష్కారానికి ఓ అధికారిని నియమించింది ట్విటర్. ఆ అధికారికి సంబంధించిన పేరు, చిరునామాలను సైట్లో ఉంచింది. అయితే నిబంధనల ప్రకారం నియమిం�
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పబ్లిషర్స్ కోసం ఇండియా తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు సెర్చ్ ఇంజిన్ అయిన తమకు వర్తించవని గూగూల్ ఎల్ఎల్సీ వాదిస్తోంది. తమకు ఈ చట్టం వర్తిస్తూ ఏకసభ్య ధర్మాస
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటి జూహీచావ్లా న్యూఢిల్లీ, మే 31: దేశంలో త్వరలో అందుబాటులోకి రానున్న 5 జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశ�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల విషయంలో ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్కు షాకిచ్చింది. కొత్త ఐటీ నిబంధనలను నిషేధించకపోతే వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ హుకూం జారీ చేసిం