Manish Sisodia | మద్యం పాలసీ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ను పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో.. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనీష
‘ఆది పురుష్' చిత్రం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ప్రభాస్ టైటిల్ పాత్రలో ఓంరౌత్ రూపొందించిన ఈ చిత్రం హిందూ సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని కించపరిచేలా ఉందంటూ పల
Supreme Court | బైక్ టాక్సీ అందించే ఉబెర్, ర్యాపిడో సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిం�
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియాకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 3న సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్�
Seema Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జ్యుడీషియల్ కస్టడీలో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా ఆరోగ్యం విషమించింది.
Rs 2000 Notes | ఎలాంటి గుర్తింపు రుజువు లేకుండా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చన్న రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
Serial killer: రవీంద్ర కుమార్కు ఇవాళ ఢిల్లీ హైకోర్టు జీవితకాల శిక్షను విధించింది. మైనర్ పిల్లల్ని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, మర్డర్ చేసేవాడని అతనిపై కేసులు ఉన్నాయి. 2008 నుంచి 2015 మధ్య కాలంలో అతను స
బ్యాంకుల ముందు పెద్ద లైన్లు.. ఏటీఎంల వద్ద భారీ క్యూ.. తొక్కిసలాటలు, ఎండలకు తాళలేక ప్రాణాలు విడిచిన వృద్ధులు.. ఇవీ 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల వద్ద కనిపించిన భయానక దృశ్యాలు. కేంద్ర ప్రభుత్వ తాజా అనా
BBC: బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. మోదీపై డాక్యుమెంటరీతో దేశ ప్రతిష్టను దిగజార్చారని ఆ నోటీసుల్లో తెలిపారు. గుజరాత్కు చెందిన ఎన్జీవో కోర్టులో పిల్ దాఖలు చేసింది.
నకిలీ పత్రాల ద్వారా కారుణ్య నియామకంలో ఉద్యో గం పొందిన మహిళ పట్ల ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వా రిపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, వీరిని సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పు బట్టలేమని స�
సంతాన సామర్థ్యం లేని దంపతులు సరోగసీ పద్ధతిని వినియోగించుకోకుండా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారించింది.
పుట్టక ముందే కుమారుడిని వదిలిపెట్టి వెళ్లిపోయిన తండ్రి పేరును పాస్పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పాస్పోర్ట్ మాన్యువల్ 2020 దీనికి సంబంధించిన పలు పరిస్థితులు, షరతు
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశ తప్పలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్ను తిరస్కరించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమ�