ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దుర్వినియోగం చేయడంపైనా ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం వక్ర ఉద్దేశాలతో వీటిని దాఖలు చేస్తున్నారని మండిపడింది.
Amitabh Bachchan | వాణిజ్యపరమైన కార్యక్రమాల్లో తన అనుమతిలేకుండా పేరు, ఫొటో, వాయిస్ ఉపయోగిస్తున్నారని.. వ్యక్తిగత లక్షణాలు ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ బిగ్బీ నేడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖల�
పదేండ్ల తర్వాత ఓ హత్యాచార కేసులో నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరాఖండ్కు చెందిన యువతి (19) గురుగ్రామ్లోని సైబర్సిటీ ప్రాంతంలో పనిచేసేది.
firecracker ban | దేశ రాజధాని ఢిల్లీలో పటాకుల విక్రయాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇద్దరు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ను వ�
Minister Satyendar Jain | తనపై నమోదైన మనీలాండరింగ్ కేసును మరో కోర్టుకు బదిలీ చేస్తూ.. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శనివారం తోసిపుచ్చింది. ఎన్�
గుజరాత్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సతీశ్ చంద్ర వర్మను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులుపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఇష్టపూర్వక శృంగారంలో పాల్గొనే వ్యక్తులు.. భాగస్వామి వయసు తెలుసుకునేందుకు ఆధార్, ప్యాన్ కార్డు చెక్ చేయాల్సిన అవసరం లేదని ఓ క
కింది కోర్టు ఆదేశించినా పట్టించుకోరా? బీజేపీ నేత షానవాజ్ లైంగిక దాడి కేసులో ఢిల్లీ పోలీసుల వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ, ఆగస్టు 18: బీజేపీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్పై లైంగికదాడి కేసు నమ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జార�
న్యూఢిల్లీ: అవివాహిత గర్భాన్ని దాల్చిన 23 వారాల తర్వాత ఆ పిండాన్ని తొలగించేందుకు అనుమతించడం లేదని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో తెలిపింది. పిండాన్ని తొలగించడం అంటే భ్రూణ హత్యకు పాల్పడినట్లు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల చైనా వీసా కుంభకోణం కేసులో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన ముం
ఐవోఏ చీఫ్ పదవి నుంచి తొలిగింపు న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)లో నరిందర్ బాత్రా అధ్యాయం ముగిసింది. ఇన్నేండ్లు జోడు పదవులు అనుభవించిన బాత్రాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. హాకీ ఇండియా (హెచ్�