న్యూఢిల్లీ: 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేరుగా దావా దాఖలు చేసే బదులు పిటిషనర్ ముందుగా తన ఆందోళనను ప�
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జూహీ చావ్లా.. దేశంలో 5జీ నెట్వర్క్ ట్రయల్స్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన సంగతి తెలుసు కదా. దీనిపై బుధవారం ఢిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణ ప్రారంభించింది. అయితే ఈ వ�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఫిర్యాదు పరిష్కారానికి ఓ అధికారిని నియమించింది ట్విటర్. ఆ అధికారికి సంబంధించిన పేరు, చిరునామాలను సైట్లో ఉంచింది. అయితే నిబంధనల ప్రకారం నియమిం�
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పబ్లిషర్స్ కోసం ఇండియా తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు సెర్చ్ ఇంజిన్ అయిన తమకు వర్తించవని గూగూల్ ఎల్ఎల్సీ వాదిస్తోంది. తమకు ఈ చట్టం వర్తిస్తూ ఏకసభ్య ధర్మాస
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటి జూహీచావ్లా న్యూఢిల్లీ, మే 31: దేశంలో త్వరలో అందుబాటులోకి రానున్న 5 జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశ�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల విషయంలో ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్కు షాకిచ్చింది. కొత్త ఐటీ నిబంధనలను నిషేధించకపోతే వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ హుకూం జారీ చేసిం
న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కార్మ�
న్యూఢిల్లీ: సెకండ వేవ్ ముగిసిపోతున్న సూచనల మధ్య ఢిల్లీలో లాక్డౌన్ సడలింపుల గురించి ఆప్ సర్కారు ఆలోచిస్తున్నది. కానీ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్నదని ఐఐటీ-ఢిల్లీ ఒక అధ్యయన నివేదికలో హెచ్చరించింది. ఈ వేవ్
న్యూఢిల్లీ: “మేం నరకాన్ని చూస్తున్నాం.. ప్రతి ఒక్కరూ నరకాన్ని చూస్తున్నారు.. మాకు సాయం చేయాలని ఉన్నా మేం నిస్సహాయులం”. బ్లాక్ ఫంగస్ మందుల కొరతపై ఢిల్లీ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత వైద్య వ్యవస్థ
న్యూఢిల్లీ : నల్ల ధన చట్టం కింద వ్యాపారి, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఐటీ అధికారులు జారీ చేసని నోటీసులపై బదులిచ్చేందుకు ఆయనకు ఢిల్లీ హైకోర్టు మరో మూడు వారాల గడువు మంజ�
కొత్త ఐటీ నిబంధనలపై ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని ఆరోపణ యూజర్ల చాటింగ్ వివరాల్ని ఎలా చదువుతామని ప్రశ్న పౌరుల గోప్యతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ,
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే|
కొత్త ఐటీ నిబంధనలతో వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని వాట్సాప్ ఆరోపించింది. ఈ నిబంధనలను రద్దు చేయాలని కోరుతూ వాట్సాప్ ఈ ..