Supreme Court : ఢిల్లీలో వీధి కుక్కల పట్టివేత, తరలింపు అంశంపై నమోదైన పిటిషన్లను సుప్రీం కోర్టు (Supreme Court) రేపు తేల్చనుంది. ఆగస్టు 11న జారీచేసిన ఆదేశాల్లో వీధి శునకాలను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత�
Supreme Court | పాత వాహనాలపై విధించిన పూర్తి నిషేధాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పదేళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలపై విధించిన నిషేధ�
AAP | ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) శనివారం మహిళా సంవృద్ధి యోజన (Mahila Samridhi Yojana) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP National president) జేపీ నడ్డా (JP Nadda) మీడియాకు వెల్లడించారు.
Ayushman Bharat | దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM) పథకం అమలును నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ విషయంలో కేంద్ర ఆరో�
Supreme Court | ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తే.. ఢిల్లీలో బాణాసంచా నిషేధం అమలు కాలేదని అనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు �
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే యోచనలో కేంద్రం ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యల వెనుక మర�
కేంద్ర ప్రభుత్వం, ఎల్జీ సృష్టిస్తున్న అడ్డంకులు, ఆటంకాల మధ్య ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు తనకు నోబెల్ బహుమతి రావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘వారు (బీజేపీని ఉద్దేశించి) ఢిల్లీలో దవా�
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించార�
Supreme Court | ఢిల్లీలో కొత్త ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య పంచాయితీ నడుస్తున్నది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా.. విచారణ జరుపుతున్నది. అయితే, చీఫ్ సెక్రెటరీ నియామకానికి
Air Pollution | ఢిల్లీ ఎన్సీఆర్తో సహా పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణమే పలు నిర్ణయాలు �
దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ వెళ్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులను కూడా ‘బుల్డోజ్' చేస్తున్నది. ఢిల్లీలో పాలనాధికారం ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్
show cause notice | బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్కు ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 13న షోకాజ్ నోటీస్ ( show cause notice) జారీ చేసింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉ
Sukesh Chandrasekhar | అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ఆ పార్టీకి రూ.60కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ క�
Sukesh Chandra Shekhar | తనతో పాటు తన భార్యను మండోలి జైలు నుంచి దేశంలోని మరే ఇతర జైలుకైనా తరలించాలని కోరుతూ ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం, ఢిల్లీ