దేశంలో ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది.
దేశ రాజధానిలో వాయు నాణ్యత పూర్తిగా దిగజారిపోవడంతో గ్రెడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) మూడవ దశ కింద అత్యవసర ఆంక్షల్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50% మంది ఉద్యోగులతో మాత్రమే ప�
Supreme Court : ఢిల్లీలో వీధి కుక్కల పట్టివేత, తరలింపు అంశంపై నమోదైన పిటిషన్లను సుప్రీం కోర్టు (Supreme Court) రేపు తేల్చనుంది. ఆగస్టు 11న జారీచేసిన ఆదేశాల్లో వీధి శునకాలను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత�
Supreme Court | పాత వాహనాలపై విధించిన పూర్తి నిషేధాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పదేళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలపై విధించిన నిషేధ�
AAP | ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) శనివారం మహిళా సంవృద్ధి యోజన (Mahila Samridhi Yojana) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP National president) జేపీ నడ్డా (JP Nadda) మీడియాకు వెల్లడించారు.
Ayushman Bharat | దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM) పథకం అమలును నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ విషయంలో కేంద్ర ఆరో�
Supreme Court | ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తే.. ఢిల్లీలో బాణాసంచా నిషేధం అమలు కాలేదని అనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు �
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే యోచనలో కేంద్రం ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యల వెనుక మర�
కేంద్ర ప్రభుత్వం, ఎల్జీ సృష్టిస్తున్న అడ్డంకులు, ఆటంకాల మధ్య ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు తనకు నోబెల్ బహుమతి రావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘వారు (బీజేపీని ఉద్దేశించి) ఢిల్లీలో దవా�
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించార�
Supreme Court | ఢిల్లీలో కొత్త ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య పంచాయితీ నడుస్తున్నది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా.. విచారణ జరుపుతున్నది. అయితే, చీఫ్ సెక్రెటరీ నియామకానికి
Air Pollution | ఢిల్లీ ఎన్సీఆర్తో సహా పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణమే పలు నిర్ణయాలు �
దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ వెళ్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులను కూడా ‘బుల్డోజ్' చేస్తున్నది. ఢిల్లీలో పాలనాధికారం ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్
show cause notice | బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్కు ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 13న షోకాజ్ నోటీస్ ( show cause notice) జారీ చేసింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉ