కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా బీజేపీ పుంజుకుంటున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రగతిశీల శక్తులు, లౌకికపార్టీలు ఇండియా క
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 70 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన ఆ పార్టీ.. కేవలం మూడు స్థానాల్లోనే డిపాజిట్లు దక్కించుకున్నది.
Delhi BJP | ఢిల్లీ (Delhil) అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ.. కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Vinay Kumar Saxena) ను కలిసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్
27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్నది. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జోరందుకున్నది.
దేశ రాజధాని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వశమైంది. 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పదేండ్ల ఆప్ పాలనకు బ్రేకులు వేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంది.
బీజేపీని రక్షించేందుకే కాం గ్రెస్ పనిచేస్తున్నదని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరోసా రి రుజువు చేశాయని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని, ఆప్-దా(విపత్తు) నుంచి స్వేచ్ఛ లభించినందుకు ఢిల్లీ ప్రజలు ఉత్సాహం, సంతృప్తితో ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Nizamabad News | దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి జెండా ను ఎగురవేసినందుకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
Priyanka Gandhi | ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. ఆప్ భారీ ఓటమిని చవిచూసింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) స్పందించారు.
Parvesh Verma | తమ ప్రభుత్వం కొలువుదీరగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని బీజేపీ నేత (BJP leader), న్యూఢిల్లీ (New Delhi) లో అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పై గెలిచిన పర్వేష్ వర్మ (Parvesh Verma) చెప్పారు.
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పై రాజ్యసభ (Rajya Sabha) ఎంపీ స్వాతి మాలివాల్ (Swati Maliwal) తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు హాని తలపెట్టిన వారిని భగవంతుడు శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు.
Arvind Kejriwal | ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు.
Arvind Kejriwal | 2023లో ఢిల్లీలో పార్టీ కార్యకర్తల సమావేశంలో.. బీజేపీ ఢిల్లీలో తమను ఎప్పటికీ ఓడించలేదని, మా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని, అది జరగాలంటే ప్రధాని మోదీ మళ్లీ పుట్టాలని కేజ్