ప్రస్తుతం ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ఇద్దరూ అదరగొడుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో ఆ జట్టుకు శుభారంభాలు అందించారు. ఆడిన నాలుగు మ
వాతావరణంలో కొనసాగుతున్న ఐపీఎల్ 15వ సీజన్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్రౌండర్ మిషెల్ మార్ష్తో పాటు.. మరో నలుగురికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధార�
ముంబై : ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం పుణెలో పంజాబ్తో జరగాల్సిన మ్యాచ్ వేదికను ముంబైకి మార్చారు. బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్ జర�
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని విదేశీ ప్లేయర్కు కరోనా సోకినట్లు తేలింది. ఆ ప్లేయర్కు నిర్వహించిన పరీక్షలో అతను కోవిడ్ పాజిటివ్ అని తేలాడు. దీంతో డీసీ జట్టు పుణె పర్యటన ఇవాళ రద్దు అ
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర
ముంబై: ఐపీఎల్లో మరోసారి కరోనా కలకలం రేగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్కు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. గతేడాది కరోనా కేసులు వెలుగు చూపడంతో ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోగా.. ఈ
పాక్ పర్యటన ముగించుకున్న చాలా మంది ఆస్ట్రేలియా ప్లేయర్లు నేరుగా భారత్ చేరుకున్నారు. ఐపీఎల్లో తమతమ ఫ్రాంచైజీల శిబిరాల్లో చేరిపోయారు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుత
ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్సీ సమస్య తాత్కాలికంగా తీరినప్పటికీ.. భవిష్యత్తులో జట్టు పగ్గాలు ఎవరికి అందించాలనే విషయంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. కోహ్లీ నుంచి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని తీసుకు
IPL Betting | మహారాష్ట్రలోని పుణెలో ఐపీఎల్ బెట్టింగ్ (IPL Betting) ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.27 లక్షలు, ఎనిమిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.