మహిళల ఐపీఎల్ జట్ల వేలం ద్వారా బీసీసీఐ రూ.4 వేల కోట్లు సంపాదించనుంది. జనవరి 25న జరగనున్న వేలంలో మొత్తం 30 సంస్థలు పాల్గొంటున్నాయి. కంపెనీలు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్�
Rishabh Pant | భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)కి అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. రిషబ్ డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విష�
ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ ముగియక ముందే ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఖరారయ్యాయి. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో ఢిల్లీ తడబడటంతో బెంగళూరు ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది.
ముంబై: సన్రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్తో థ్రిల్ పుట్టిస్తున్నాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ చరిత్ర
ఢిల్లీపై లక్నో గెలుపు మాజీ చాంపియన్లు నిలకడైన ప్రదర్శన కొనసాగించడంలో విఫల మవుతున్న చోట అరంగేట్ర జట్లు అదరగొడుతున్నాయి. ఐపీఎల్-15వ సీజన్లో ఇప్పటికే 8 విజయాలతో గుజరాత్ అనధికారికంగా ప్లే ఆఫ్స్లో అడుగు