ల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 27న) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. శార్ధూల్ తన హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. శార్దూల్ వివాహం
భారత స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ డబ్ల్యూపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. ఈ స్టార్ క్రికెటర్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప�
ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జొనాథన్ బాటీకి ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు అప్పగించింది. భారత మాజీ క్రికెటర్ హేమలత కాల, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ లీసా కీగ్ట్లెను ఆసిస్టె�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో నడుస్తున్న ఫొటోల్ని అతను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో జనవరి 26న ఈ స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్ జట్ల వేలం ద్వారా బీసీసీఐ రూ.4 వేల కోట్లు సంపాదించనుంది. జనవరి 25న జరగనున్న వేలంలో మొత్తం 30 సంస్థలు పాల్గొంటున్నాయి. కంపెనీలు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్�
Rishabh Pant | భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)కి అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. రిషబ్ డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విష�
ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ ముగియక ముందే ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఖరారయ్యాయి. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో ఢిల్లీ తడబడటంతో బెంగళూరు ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది.