పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి రాజస్థాన్ రాయల్స్పై ఘనవిజయం యంగ్ గన్స్తో నిండి ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 14వ సీజన్లో దూసుకెళ్తున్నది. వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకున్న ఢిల్లీ.. 16 పాయింట్�
సమిష్టి ప్రదర్శనతో విజృంభణ.. రాణించిన అయ్యర్, ధవన్, రబాడ హైదరాబాద్పై క్యాపిటల్స్ ఘన విజయం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపు లక్�
తన కుటుంబంలో చాలా మంది కరోనా బారినపడటంతో ఐపీఎల్ 2021 బయో బుబుల్లో నిద్రలేని రాత్రులు గడిపినట్లు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ప్రాణాంతక వైరస్పై పోరాటంలో బంధువులకు సహకరించడానికే ట
న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఆటగాడు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓపెనర్శిఖర్ ధావన్ కరోనా టీకా తొలి డోసును గురువారం వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. తాను
కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, యాజమాన్యాల భద్రత, శ్రేయస్సుపై రాజీ పడేదిలేదని స్పష్టం
అగ్రస్థానానికి క్యాపిటల్స్.. పంజాబ్పై ఘనవిజయం అహ్మదాబాద్: పకడ్బందీ బౌలింగ్కు.. ప్లానింగ్తో కూడిన బ్యాటింగ్ తోడవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్గా నిలిచింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరి
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. పంజాబ్ తాత్కాలిక కెప్టె్న్ మయాంక్ అగర్వాల్(99 న
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్ మొదటి బంతికి డేవిడ్ మలన్(26) బౌల్డ్ కాగా, అదే ఓవర్
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(12), క్రిస్గేల్(13) స్వల్ప వ్యవధిలోనే పెవ�
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కె�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు.కొవిడ్పై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్నిప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాట్ కమి
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు.సూపర్ ఫామ్లో ఉన్న షా బౌండరీలతో విజృంభిస్తున్నాడు. శిఖర్ ధావన్తో కలిసి శుభారంభాలుఅందిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర ప