DC vs MI | ముంబై, ఢిల్లీ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ 4 ఓవర్లకే మూడు వికెట్లను కోల్పోయింది. 3 వికెట్ల నష్టానికి ఢిల్లీ 32 పరుగులు చేసింది. ఓపెనర్ టిమ్ 14 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ కాగా.. మన్దీప్ సింగ్.. డక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(కెప్టెన్) 2 బంతుల్లో ఒక్క పరుగు చేసి మిల్స్ బౌలింగ్లో డేవిడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు, మిల్స్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా, లలిత్ యాదవ్ ఉన్నారు.
Murugan Ashwin strikes twice in an over for @mipaltan 💥💥#DC are 31/2 at the end of four overs.
Live – https://t.co/WRXqoHz83y #TATAIPL #DCVMI pic.twitter.com/2cpP3L5qnY
— IndianPremierLeague (@IPL) March 27, 2022