చెన్నై : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతనికి ఆ ఫైన్ వేశారు. చెన్నైలో నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యా�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.ముంబై ఇండియన్స్తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతోవిజయం సాధించింది. 138 పరుగుల ఛేదనలో ఢిల
చెన్నై: ఐపీఎల్ 14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. బ్యాట్స్మెన్ స్పిన్ ఉచ్చులో చిక్కి ఉక్కిరిబిక్�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య రసవత్తరపోరు జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరుజట్లు మొత్తం 28 మ్యాచ్ల్లో తలపడగా ఢిల్లీ 12 గెలువగా, ముం�
చెన్నై: ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు శుభవార్త. ఢిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ సీజన్లోని మిగతా మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. మడమ గాయం నుంచి కోలుకున్న ఇషాంత్, ఇప్పుడు ఫిట్నె�
ఢిల్లీని గెలిపించిన ధవన్పంజాబ్కు రెండో ఓటమి పరుగుల వరద పారిన సండే డబుల్ ధమాకా.. అభిమానులకు మజా నిచ్చింది. డబుల్ హెడర్లోని తొలి మ్యాచ్లో మ్యాక్స్వెల్, డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే.. రె�
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్(92: 49 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) శతక సమాన ఇన్నింగ్స్తో చె�
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇరుజట్లు ఇప్పటి వరకు సీజన్లో ఆడిన తమ మొదటి రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలవగా, �
ముంబై: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్పై పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు ఓ గుడ్ న్యూస్. కరోనా బారిన పడ్డాడని అనుకున్న ఆ టీమ్ బౌలర్ అన్రిక్ నోర్కియా తిరిగి టీమ్తో చేరాడు. ఆ టెస్ట్ పొరపాటున �
ముంబై: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు అతడు. కానీ తొలి మ్యాచ్లో అతని వల్ల కాదనుకున్నాడేమోగానీ కనీసం స్ట్రైక్ ఇవ్వలేదు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్. అయితే తర్వా�
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఢిల్లీ ప�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లోమొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(51: 32 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. 37/4తో కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత దూక�