ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇరుజట్లు ఇప్పటి వరకు సీజన్లో ఆడిన తమ మొదటి రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలవగా, �
ముంబై: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్పై పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు ఓ గుడ్ న్యూస్. కరోనా బారిన పడ్డాడని అనుకున్న ఆ టీమ్ బౌలర్ అన్రిక్ నోర్కియా తిరిగి టీమ్తో చేరాడు. ఆ టెస్ట్ పొరపాటున �
ముంబై: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు అతడు. కానీ తొలి మ్యాచ్లో అతని వల్ల కాదనుకున్నాడేమోగానీ కనీసం స్ట్రైక్ ఇవ్వలేదు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్. అయితే తర్వా�
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఢిల్లీ ప�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లోమొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(51: 32 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. 37/4తో కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత దూక�
గత కొన్నేండ్లుగా అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో 250 వికెట్ల మైలురాయికి ఆఫ్ స్పి�
ఐపీఎల్-14వ సీజన్ను అద్భుత విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నెల 6న సహచర పేసర్ రబాడతో క�
ఐపీఎల్ 14వ సీజన్లో మరోసారి కరోనా కలకలం రేపింది. గురువారం రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న తమ రెండో మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్ట్జేకు
ముంబై: ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టింది గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్. తన టాప్ ఫామ్ను పృథ్వీ షా కొనసాగించిన వేళ చెన్నైని మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో ధావన్ కూడా చెలరేగి ఆడిన వి�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్లోనే ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో స్
దుమ్మురేపిన ఢిల్లీ ఓపెనర్లు చెన్నైపై క్యాపిటల్స్ ఘనవిజయం క్రికెట్లో తలపండిన గురువుపై.. శిష్యుడిదే పైచేయి అయింది. గతేడాది లీగ్లో తొలిసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్
నేడు చెన్నై, ఢిల్లీ మధ్య పోరు రాత్రి 7.30 గంటల నుంచి ముంబై: ‘మహీభాయ్ నాకు గురువుతో సమానం’ అని గతంలో చెప్పిన రిషబ్ పంత్ ఇప్పుడు ప్రత్యర్థి సారథిగా అతడినే ఢీకొననున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్ట
ముంబై: తన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని టీమ్ఇండియా బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని సోషల్మీడియా ద్వారా ప్రకటించాడు. మార్చి 23న ఇంగ్లా