గత కొన్నేండ్లుగా అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో 250 వికెట్ల మైలురాయికి ఆఫ్ స్పి�
ఐపీఎల్-14వ సీజన్ను అద్భుత విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నెల 6న సహచర పేసర్ రబాడతో క�
ఐపీఎల్ 14వ సీజన్లో మరోసారి కరోనా కలకలం రేపింది. గురువారం రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న తమ రెండో మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్ట్జేకు
ముంబై: ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టింది గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్. తన టాప్ ఫామ్ను పృథ్వీ షా కొనసాగించిన వేళ చెన్నైని మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో ధావన్ కూడా చెలరేగి ఆడిన వి�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్లోనే ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో స్
దుమ్మురేపిన ఢిల్లీ ఓపెనర్లు చెన్నైపై క్యాపిటల్స్ ఘనవిజయం క్రికెట్లో తలపండిన గురువుపై.. శిష్యుడిదే పైచేయి అయింది. గతేడాది లీగ్లో తొలిసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్
నేడు చెన్నై, ఢిల్లీ మధ్య పోరు రాత్రి 7.30 గంటల నుంచి ముంబై: ‘మహీభాయ్ నాకు గురువుతో సమానం’ అని గతంలో చెప్పిన రిషబ్ పంత్ ఇప్పుడు ప్రత్యర్థి సారథిగా అతడినే ఢీకొననున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్ట
ముంబై: తన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని టీమ్ఇండియా బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని సోషల్మీడియా ద్వారా ప్రకటించాడు. మార్చి 23న ఇంగ్లా
ముంబై: సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే మంగళవారం ముంబై చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ హోటల్కు వెళ్లారు. కరోనా నేపథ్యంలో ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ కారణంగా స్టార్
ముంబై: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ రిషబ్ పంత్, అశ్విన్, రహానే బాక్స్ క్రికెట్ ఆడారు. ఓ యాడ్ షూటింగ్ చేస్తూ మధ్యలో బ్రేక్ దొరకడంతో ఈ ముగ్గురూ సరదాగా బాక్స్ క్రికెట్ �
న్యూఢిల్లీ: రాబోయే ఐపీఎల్ 14వ సీజన్లో పాల్గొనేందుకు సౌతాఫ్రికా స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబాడ ముంబైలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కలవడానికి వచ్చేస్తున్నారు. భారత్కు వచ్చే ముందు ఫాస్�
ముంబై: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశాడు.ముంబైలోని టీమ్ హోటల్కు శనివారం వచ్చాడు. కరోనా నేపథ్యంలో వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంటాడు. 31ఏండ్ల స్మిత
ముంబై: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంకానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. యువ స్పిన్నర్కు కరోనా సో�
ముంబై: మరో పది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ ఆయా జట్లలో చేరుతున్నారు. తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్�