చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కొవిడ్-19 బారినపడి గత 20 రోజులుగా ఐసోలేషన్లో ఉన్న అక్షర్ శుక్రవారం జట్టుతో కలిశాడు. ఢిల్లీ జట్టుతో కలిసి ముంబైకి చేరుకున్న సమయంలో మార్చి 28న చేసిన కరోనా పరీక్షలో అక్షర్కు నెగెటివ్ రాగా కొద్ది రోజుల తేడాతో పాజిటివ్ వచ్చింది.