IPL 2023 : ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ను 9 పరుగుల తేడాతో ఓడించింది. ఈ లీగ్లో మూడో విజయం సాధించింది. అభిషేక్, క్లాసెన్ అర్థ సెంచరీలు బాదడంతో హైదరాబాద్ 197 రన్స్ చే
సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు రూ.12 లక్షల జరిమానా విధించారు. తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఢిల్లీ 7 �
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఓటముల పరంపర కొనసాగుతున్నది. సమిష్టి వైఫల్యంతో సొంత ఇలాఖాలో కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠగా సాగిన మ్య�
Sandeep Lamichhane : నేపాల్ యంగ్ బౌలర్ వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచానే(Sandeep Lamichhane) వన్డేల్లో వేగంగా 100 వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల అతను 42 మ్యాచుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేష�
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో బోణీ కొట్టింది. ఐదు ఓటముల అనంతరం ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వార్నర్ సేన గురువారం జరిగిన రెండో పోరులో 4 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసి�
IPL 2023 : గెలవక తప్పని మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు సత్తా చాటారు. కోల్కతా నైట్ రైడర్స్ను 127 పరుగులకు కట్టడి చేశారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి ప్రధాన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. జేసన్ రాయ్(43) టాప్ స్కోర�
ఐపీఎల్ 16వ సీజన్ 28వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టోర్నమెంట్లో ఇప్పటి వరకు బోణీ కొట్టని ఢిల్లీ విజయం సాధించాలనే కసితో ఉంది. గత మ్యాచ్లో ముంబై చేతిలో
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఏదీ కలిసిరావడం లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న వార్నర్ సేన.. ఐదో ఓటమి మూటగట్టుకుంది. కింగ్ కోహ్లీ అర్ధశతకంతో రాణించడంతో ఓ మాదిరి స్కోరు చేసిన బెంగళూరు..
IPL 2023 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములకు గుడ్ బై చెప్పింది. సొంత గ్రౌండ్లో ఢిల్లీని 23 పరుగులతో చిత్తు చేసింది. మనీష్ పాండే(50) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అమన్ ఖాన్(18) ధాటిగా ఆడినా ఫలితం లేక�
ఢిల్లీ స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. యశ్ ధూల్(0)ను సిరాజ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. అంతకుముందు పార్నెల్ బౌలింగ్లో మిచెల్ మార్ష్(0) ఇచ్చిన క్యాచ్ను కోహ్లీ అందుకున్నాడు.
Delhi Capitals VS RCB: ఢిల్లీ ఇప్పటి వరకు ఖాతా ఓపెన్ చేయలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆర్బీబీపై గెలవాలన్న కసితో ఇవాళ ఢిల్లీ ఆడనున్నది. టాస్ గెలిచిన ఆ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమ్ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్.. వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశాడు. ‘గాయాల నుంచి కోలుకుంటున్నా. ప్రతి రోజూ ఎంతో కొం�