Mayawati: ఢిల్లీలో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని బీఎస్పీ నేత మాయావతి ఆరోపించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్లా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంట�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాని విజయోత్సవం జరుపుకునే స్థాయికి కాంగ్రెస్ , రాహుల్ గాంధీ దిగజారిపోయారని కేరళ సీఎం విజయన్ విమర్శించారు. బుధవారం జరిగిన ఎప్ఎఫ్ఐ 35వ జాతీయ సమావేశంలో ఆయన మ�
Delhi CM | ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభాపక్షం సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో సీఎల్పీ లీడర్గా ఎమ్మె�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ దోహదపడిందనేది ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ పలువురు రాజకీయ పండితులు చేసిన వ్యాఖ్యానం. ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 45.56 శాతం ఓట్లతో 48 �
Rega Kantha Rao | తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభావంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా వచ్చిందని బీఆర్ఎస్ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఎద్దేవా చేశార�
KPHB Colony | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో కేపీహెచ్బీ కాలనీ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణులతోపాటు స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
Delhi Exit Polls | దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోటీలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడ్డాయి. 60.15 శాతం పోలింగ్ నమోదైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకో�
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 1.56 కోట్ల ఓటర్లున్న దేశ రాజధానిలో ఓటింగ్ కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు �
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలు తీరిక లేకుండా ప్రచారం చేశాయి. పుష్కరకాలంగా ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం కోసం తీవ్�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో హైదరాబాద్ నగరాన్ని అవమానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల ప్రచారంలో పాల్గొన్న బాబు.. హైదరాబాద్ స్థాయి�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు కూడా లేని సమయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఉచిత బస్సు ప్రయాణం హామీతో మహిళల ఓట్లను ఆకర్షించవచ్చనే వ్యూహాన్ని కాంగ్రెస్ మార్చుకుంది. ఢిల్లీ ఎన్నికల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు ఉచిత బస్సు హామీని మాత్రం ఇవ్వలేదు. కర్