ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచ లనాలు నమోదయ్యే అవకా శాలు ఎక్కువగా కనిపిస్తున్నా యి. ఈ ఎన్నికలు ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజే పీ, కాంగ్రెస్ మధ్య జరుగుతు న్నాయి. అయితే పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యే.
Manish Sisodia | భారతీయ జనతాపార్టీ (BJP)పై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తుండగా, రాజధానిలో ఆమ్ ఆద్మీ పార�
ఒక విషయం ముందే చెప్పాలి. ఇక్కడ రాస్తున్నది సింద్బాద్ సాహసయాత్రల గురించి కాదు. బాగ్దాద్కు చెందిన సింద్బాద్ అనే నావికుని సాహస యాత్రలు, ఆయన ఆ క్రమంలో చూసిన అద్భుతాలు, సాధించిన విజయాల గురించిన కథలు అందర�
కొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే�
Sharad Pawar | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై శరద్పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలన్నీ అర్వింద్ కేజ్రీవాల్కు సహకరించాలనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు.
Atishi | అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly elections) నేపథ్యంలో ఢిల్లీ సీఎం (Delhi CM) అతిశీ (Atishi) ప్రారంభించిన క్రౌడ్ ఫండింగ్ (crowdfunding)కు విశేష స్పందన లభించింది.
Atishi | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, సీఎం అతిషి తర్వలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీని కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ఆది�
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై కేజ్రీవాల్ తాజాగా స్పందించారు.
Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో అసలైన ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గడ్డకట్టే చలిలోనూ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తున్నది. మరోసారి ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని
CEC Rajiv Kumar | కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఈసీగా ఇదే నా చివరి ఎన్నికల మీడియా సమావేశమని వ్యాఖ్యాన�