న్యూఢిల్లీ: బంగారం, విదేశీ కరెన్సీ అక్రమ రవాణాలో స్మగ్లర్లు ఆరితేరుతున్నారు. అధికారులు ఎంతమందిని పట్టివేసినా కొత్తగా స్మగ్లింగ్కు పాల్పడేవాళ్లు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ ప్యాసింజర్ �
న్యూఢిల్లీ: స్పైస్జెట్ ఎయిర్లైన్స్పై విమాన ప్రయాణికులు మండిపడ్డారు. బే వద్ద విమానాన్ని నిలుపగా పికప్ బస్సుల కోసం సుమారు 45 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో విసిగిపోయిన కొందరు ప్రయాణికులు బే ను
న్యూఢిల్లీ, జూలై 13 (నమస్తే తెలంగాణ) : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 తుపాకులను ఓ భారతీయ దంపతుల నుంచి బుధవారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం జగిత్ సింగ్, జస్వీంద
న్యూఢిల్లీ: ఒక జంట వద్ద 45 పిస్టల్స్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో ఈ సంఘటన జరిగింది. జగ్జీత్ సింగ్, జ�
న్యూఢిల్లీ: విమానాశ్రయంలోని టోయింగ్ వాహనానికి మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేయడంతో సమీపంలోని విమానాలకు ముప్పు తప్పింది. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగ
ఢిల్లీలో హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో దాదాపు 11 విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఈ 11 విమానాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణించే విమానం కూడా వుందని ఢి�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో రెండవ ర్యాంక్ సాధించింది. మార్చి 2022లో రిలీజైన రిపోర్ట్లో ఢిల్లీ విమానాశ్రయం రెండవ అత్యంత బిజీ ఎయిర్పోర్ట్�
న్యూఢిల్లీ: టేకాఫ్కు ముందు ఎయిర్పోర్ట్లో విద్యుత్ లైట్ల స్తంభాన్ని విమానం ఢీకొట్టింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఎయిర్పోర్ట్లోని రన్వేపై ఉన్న స్పైస్జెట్ విమానం టేకాఫ్ కో�
ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం ఓ కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది. బోయింగ్ 737-800 విమానం ప్రయాణికుల టెర్మినల్ నుంచి రన్వే మీదికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్జెట్ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి ఆదివారం ఏడు ప్రత్యేక విమానాల్లో 135 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ విద్యార్థులను అధికారుల
Students | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబ
Operation Ganga | ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగ (Operation Ganga) పేరుతో చేపట్టిన తరలింపు ప్రక్రియ భాగంగాలో ఐదో విమానం ఢిల్లీకి చేరుకున్నది. 249 మంది భారతీయులతో కూడిన ఎయిర్ ఇ�
ఉక్రెయిన్ నుంచి కొనసాగుతున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ఆదివారం మూడు విమానాల్లో ఢిల్లీకి చేరుకున్న 688 మంది విమానాశ్రయాల్లో తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య భావోద్వేగాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఉక్రెయిన�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ ప�