Delhi Airport | ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ఆరోపణల మేరకు ఢిల్లీ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీ ఎయిర్పోర్టులో చెకింగ్ సమయంలో తన బ్యాగులో నుంచి దాదాపు రూ.50వేల నగలు, విదేశీ కరెన�
ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని డిపార్చర్ గేటు వద్ద ఓ వ్యక్తి తాగిన మైకంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగుచూసింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై ముంబైకి
Gangster Vikas Lagarpuria:గత ఏడాది గురుగ్రామ్లో 30 కోట్ల చోరీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ వికాశ్ లగర్పూరియాను అరెస్టు చేశారు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో అ�
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �
Delhi Airport | ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందర్శించారు. అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస
IndiGo flight | దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాద తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానం టేకాఫ్కు ముందు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పులిట్జర్ అవార్డు అందుకొనేందుకు అమెరికా వెళ్లనీయకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకున్నారని కశ్మీరీ ఫొటో జర్నలిస్టు సన్నా ఇర్షాద్ మట్టూ బుధవారం పేర్కొన్నారు.
ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన వాచ్ ఇది. దీని విలువ రూ.27 కోట్లు. వజ్రాలు పొదిగిన ఈ బంగారు గడియారం చూసి అధికారులే షాక్కు గురయ్యారు. దీంతోపాటు మరో ఆరు లగ్జరీ వాచ్లను స్మగ్లింగ్ చే�
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాకు చెందిన సుమారు 54 లక్షల విలువైన కరెన్సీ నోట్లను ఎయిర్పోర్ట్ అధికారులు సీజ్ చేశారు. ఓ ప్రయాణికుడు స్వీట్ బాక్సులో సౌదీ కరెన్సీని తీసుకువచ్చాడు. అయితే ఇందిరా గాంధీ విమానా�
న్యూఢిల్లీ: బంగారం, విదేశీ కరెన్సీ అక్రమ రవాణాలో స్మగ్లర్లు ఆరితేరుతున్నారు. అధికారులు ఎంతమందిని పట్టివేసినా కొత్తగా స్మగ్లింగ్కు పాల్పడేవాళ్లు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ ప్యాసింజర్ �
న్యూఢిల్లీ: స్పైస్జెట్ ఎయిర్లైన్స్పై విమాన ప్రయాణికులు మండిపడ్డారు. బే వద్ద విమానాన్ని నిలుపగా పికప్ బస్సుల కోసం సుమారు 45 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో విసిగిపోయిన కొందరు ప్రయాణికులు బే ను
న్యూఢిల్లీ, జూలై 13 (నమస్తే తెలంగాణ) : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 తుపాకులను ఓ భారతీయ దంపతుల నుంచి బుధవారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం జగిత్ సింగ్, జస్వీంద