న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ నడిబొడ్డున ఉన్న సఫ్దర్జంగ్ విమానాశ్రయంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. విమానాశ్రయం ఐటీ బిల్డింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకోగానే �
విమానంలో గబ్బిళం.. అత్యవసర ల్యాండింగ్ | గాలిలో ఎగురుతున్న విమానంలో ఒక్కసారిగా గబ్బిలం కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి నేవార్క్కు శుక్రవారం తెల్లవారు జామున 2.2
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య సుమారు నాలుగు లక్షలకు, రోజువారీ మరణాల సంఖ్య మూడు వేలకుపైగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆసుత్రుల
న్యూఢిల్లీ: షార్జా నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన భారతీయ ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు గురువారం అడ్డుకున్నారు. అతడ్ని తనిఖీ చేయగా రూ.15.83 లక్షల విలువైన ఫ్రాంక్ ముల్లర్ వాచ్, రూ.18 లక్షల విలువైన మొబైల్ ఫో