Republic Day Chief Guest | ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి భారత్కు చేరుకున్నారు. ఈజిప్టు ఎయిర్లైన్స్కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన దేశ రాజధాన�
Fight in flight | విమానాల్లో ప్రయాణికుల గొడవలకు సంబంధించిన ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. అది ఇండియన్ ఎయిర్లైన్సేకానీ, స్పైస్ జెట్టే కానీ ప్రయాణికుల ఫైటింగ్లు మాత్రం కామన్గా మారాయి. తాజాగా ఢిల్లీ-హైదరాబాద్ స్
Spicejet | ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి పుణెకు వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానానికి నిన్న సాయంత్రం బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ట్రైనీ టికెటింగ్ ఏజెంటే
Delhi Airport | ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ఆరోపణల మేరకు ఢిల్లీ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీ ఎయిర్పోర్టులో చెకింగ్ సమయంలో తన బ్యాగులో నుంచి దాదాపు రూ.50వేల నగలు, విదేశీ కరెన�
ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని డిపార్చర్ గేటు వద్ద ఓ వ్యక్తి తాగిన మైకంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగుచూసింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై ముంబైకి
Gangster Vikas Lagarpuria:గత ఏడాది గురుగ్రామ్లో 30 కోట్ల చోరీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ వికాశ్ లగర్పూరియాను అరెస్టు చేశారు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో అ�
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �
Delhi Airport | ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందర్శించారు. అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస
IndiGo flight | దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాద తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానం టేకాఫ్కు ముందు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పులిట్జర్ అవార్డు అందుకొనేందుకు అమెరికా వెళ్లనీయకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకున్నారని కశ్మీరీ ఫొటో జర్నలిస్టు సన్నా ఇర్షాద్ మట్టూ బుధవారం పేర్కొన్నారు.
ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన వాచ్ ఇది. దీని విలువ రూ.27 కోట్లు. వజ్రాలు పొదిగిన ఈ బంగారు గడియారం చూసి అధికారులే షాక్కు గురయ్యారు. దీంతోపాటు మరో ఆరు లగ్జరీ వాచ్లను స్మగ్లింగ్ చే�
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాకు చెందిన సుమారు 54 లక్షల విలువైన కరెన్సీ నోట్లను ఎయిర్పోర్ట్ అధికారులు సీజ్ చేశారు. ఓ ప్రయాణికుడు స్వీట్ బాక్సులో సౌదీ కరెన్సీని తీసుకువచ్చాడు. అయితే ఇందిరా గాంధీ విమానా�