JP Nadda: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు యాంజియోప్లాస్టీ చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన గుండెకు స్టంట్స్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్ల�
Delhi AIIMS : ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్లో అభ్యంతరకర ఘటన జరిగింది. ఒక మహిళా పేషెంట్తో సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై ఢిల్లీ ఎయిమ్స్ చర్యలు తీసుకుంది. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట�
Lalu Prasad Yadav | రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను పట్నాలోని ఇందిరాగాంధీ వైద్య విజ్ఞానసంస్థ (IGIMS) లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం ఢిల�
Jagdeep Dhankhar | మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ వారాంతంలో రెండుసార్లు స్పృహ కోల్పోయారు. దీంతో సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆయనను అడ్మిట్ చేశారు.
Jagdeep Dhankhar | భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో చేరారు.
Sitaram Yechury | ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) అంతిమయాత్ర ముగిసింది. ఆయన పార్థివదేహాన్ని పరిశోధనల కోసం కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ (Delhi AIIMS)కు అప్పగించారు.
Monkeypox | మంకీపాక్స్ ప్రపంచదేశాలను వణికిస్తున్నది. ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు మంకీపాక్స్ పలు దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత (RJD Supremo) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
వైద్య రంగంలో వస్తున్న కొత్త ఒరవడులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్లో నిర్వహించిన హెల్త్ జర్నలిస్టులు, ప్రభావితుల జాతీయ సదస్సు�
Delhi AIIMS | ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. దాదాపు ఆరేళ్ల బాలికకు అనస్థీషియా ఇవ్వకుండానే నాలుగు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి తలలోని కణితిని తొలగించారు. శస్త్ర చికిత్స చేసే సమయంలో తప్పనిసరిగా
Lyme Disease | హిమాచల్ప్రదేశ్లో తొలిసారిగా అరుదైన లైమ్ వ్యాధిని గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ భాగంగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ (IGMC) నిపుణులు 232 మంది వ్యక్తుల న�