నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ (Ram Chandra Poudel) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్కు (AIIMS Delhi) తరలించనున్నారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ (oxygen levels) పడిపోవడం�
గర్భిణులకు వైద్య సాయాన్ని అందించేందుకు ఐఐటీ రూర్కీ, ఢిల్లీ ఎయిమ్స్ కలిసి ‘స్వస్థ్గర్భ్' అనే మొబైల్ యాప్ను అభివృద్ధి చేశాయి. గర్భిణులకు అవసరమైన వైద్య సలహాలు అందించేందుకు, వారి ఆరోగ్యం పట్ల తీసుకోవా�
Delhi | మాన్ సింగ్, పూజ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య నెలకొన్ని గొడవల కారణంగా ఇద్దరూ గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం పూజ కల్కాజీప్రాంతంలోని తన పుట్ట�
Delhi AIIMS | ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వెనుక చైనా హస్తమున్నట్లు తేలింది. చైనా హ్యాకర్లు ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఎయిమ్స్లో దాదాప
AIIMS server Cyberattack | ఢిల్లీలోని ఎయిమ్స్కు చెందిన సర్వర్లపై సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. హాంకాంగ్లోని రెండు ఈ మెయిల్ ఐడీల నుంచి ఈ సైబర్ దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ రెండు మెయిల్స్కు సంబంధించి ఐపీ అడ్ర�
Delhi AIIMS | ప్రమాదంలో గాయపడి ఏడు నెలలుగా అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన ఢిల్లీ ఎయిమ్స్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
న్యూఢిల్లీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు ఈ సాయంత్రం తరలించ�
AIIMS Chief Dr Randeep Guleria | కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (B.1.1.529) వేరియంట్పై ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆదివారం
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ముక్కు ద్వారా వేసే కోవిడ్ టీకాకు త్వరలో రెండవ, మూడవ దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ�
చిన్నారులకు కొవాగ్జిన్ సెకండ్ డోస్ | దేశంలో పిల్లలకు సంబంధించిన కరోనా టీకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ 2-18 సంవత్సరాల మధ్య పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్