కొవాగ్జిన్ ప్రభావంపై ఢిల్లీ ఎయిమ్స్లో కసరత్తు ప్రారంభం 2-18 ఏండ్లలోపు వారిపై.. స్క్రీనింగ్ తర్వాత ఎంపిక 28 రోజుల్లో రెండు డోసులు కొత్తవేవ్ల ప్రభావం పిల్లలపై ఉంటుందన్న హెచ్చరికలతో ట్రయల్స్ న్యూఢిల్లీ,
న్యూఢిల్లీ: పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఢిల్లీ ఎయిమ్స్లో ఇవాళ స్క్రీనింగ్ ప్రారంభమైంది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వారికి కోవాగ్జిన్ టీకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే పాట్నా ఎయిమ�
ఢిల్లీ : జూలై 2021 సెషన్కు ఫెలోషిప్ ప్రోగ్రాం ప్రవేశ పరీక్ష స్టేజ్-1 ఫలితాలను ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటించింది. స్టేజ్ 1 పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (సిబిటి)
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ప�
ఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతమైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీ ఎయిమ్స్లో రాష్ట్రపతి రామ్నాథ్కు బైపా