మనిషి శరీరంలో మూడింట్లో రెండు భాగాలు నీరే ఉంటుంది. ఇది తెలియని విషయం కాకపోయినా,చాలాసార్లు మర్చిపోయి నీళ్లు తాగడం తగ్గిస్తారు. దాంతో శరీరంలో నీటి శాతం తగ్గి రకరకాల సమస్యలు వస్తాయి.
Pakistani Couple Found Dead | భారత్, పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఒక జంట మరణించడాన్ని స్థానికుడు గుర్తించాడు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చాడు. ఆధారాలు పరిశీలించగా పాక్కు చెందిన కొత్తగా పెళ్లైన జంటగా తె�
చాలామంది అధిక రక్తపోటు (హైపర్టెన్షన్)తో బాధపడుతుండటం తెలిసిన విషయమే. అయితే, కొంతమంది మాత్రం లో బీపీతో బాధపడుతుంటారు. దీన్ని వైద్య పరిభాషలో హైపోటెన్షన్ అంటారు. రక్త పీడనం స్థాయులు సాధారణం కంటే తక్కువక�
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి శరీరంలో ఉన్న నీళ్లు అమాంతం హరించుకుపోతాయి. తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. చాలామందికి నీళ్లు తగ�
చలికాలంలో వేడినీటితో స్నానం చేయడం సహజం! అయితే.. వేడి ఎక్కువైతే మాత్రం చాలా ప్రమాదం! చలినుంచి ఉపశమనం ఏమోగానీ.. చర్మానికి ఎంతో హానికరం! వేడినీటి స్నానానికి ఉపయోగించే నీళ్ల ఉష్ణోగ్రత.. 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల
నీరు జీవనాధారం. మనిషి బతకాలంటే.. నీరు తాగడం చాలా అవసరం. అయితే, అప్పుడప్పుడూ మనం తీసుకునే ద్రవాల కన్నా.. మన శరీరం ఎక్కువ మోతాదులో ద్రవాలను కోల్పోతుంది. అప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సరిపడా నీరు తాగకపోవడ�
మైగ్రేన్ (పార్శపునొప్పి) చిన్నపిల్లలకు ఓ సవాలు లాంటిది. పార్శపునొప్పి కారణంగా బడి వేళల్లో పిల్లలు చాలా ఇబ్బందిపడతారు. తరగతిలో ఏకాగ్రత కుదరదు. మూడ్ పాడైపోతుంది.
Health tips : శరీరం డీ హైడ్రేషన్ కాకుండా తరచూ మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. దాంతో కిడ్నీలు సహా శరీరంలోని సున్నితమైన అవయవాలన్నీ తాజాగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మంచిది కదా అని అదేపనిగా మంచి నీళ్లు తాగితే అసలుకే మో�
బయట వాతావరణం ఎలా ఉన్నా.. పడగ్గదిలోకి వెళ్లగానే ఏసీ ఆన్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. పనిచేసే చోట ఏసీ కామన్! నిద్రవేళలోనూ ఏసీ తప్పనిసరి చేసుకుంటున్నారు. కాలంతో నిమిత్తం లేకుండా ఫుల్లుగా ఏసీ వేసుకొని.. ము�