వేసవి తుదకు వచ్చింది. అకాల వర్షాలు ఓ రెండు రోజులు వాతావరణాన్ని చల్లబరచినా.. మళ్లీ వేడి రాజుకుంటున్నది. రోళ్లు పగిలేంత కాకున్నా.. రోహిణి కార్తె కొద్దికొద్దిగా ముదురుతున్నది.
ఎండకాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు శరీరం మనం తాగిన నీటిని చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
రాష్ట్రంలో భానుడి ప్రతాపం బెంబేలెత్తిస్తున్నది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల పోటాపోటీ ప్రచార హోరుతో కళకళలాడాల్సిన రాష్ట్రం.. సూర్యుడి ప్రకోపానికి మధ్యాహ్నం పూట దాదాపు నిర్మానుష్యంగా మారుతున్నది.
మనలో చాలామందికి కాఫీ అంటే మహాచెడ్డ ప్రేమ. ఇంకొంతమంది మాత్రం దీన్నో చెడ్డ పానీయంగా భావిస్తారు. కాఫీని ఓ (దుర్)వ్యసనంగా పరిగణిస్తారు. కానీ, ఇదంత నిజమైన విషయం కాదు.
ఎండాకాలంలో తగినంత నీరు తాగే విధంగా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వం వాటర్-బెల్ విధానాన్ని సోమవారం నుంచి అమలు చేస్తున్నది. ఎండా కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, విద్యార్థినీ,
మెక్సికోలో (Mexico) ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యభగవానుడు ప్రతాపం చూపిస్తుండటంతో దేశంలోని చాలాచోట్ల రికార్డు స్థాయిలో 50 డిగ్రీల (50 Degrees) ఉష్ణోగ్రత (temperatures) నమోదవుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Sudipto Sen | ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) దర్శకుడు సుదీప్తో సేన్ (Sudipto Sen) అస్వస్థతకు గురయ్యారు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా విరామం లేకుండా వరుస ప్రయాణాల కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు.
వడదెబ్బ తగిలినప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో తగిన చికిత్స పొందాలి. దవాఖానకు తరలించే క్రమంలో ముందుజాగ్రత్తగా తగిన ప్రాథమిక చికిత్స అందించేందుకు కృషి చేయాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ �
కత్తి అవసరం లేకుండానే కొబ్బరిబొండాలు కోసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. వేసవిలో డీహైడ్రేషన్కు గురికాకుండా ఎక్కువగా కొబ్బరి నీళ్లు సేవిస్తుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బరిబొండాలతో వ్యాపారం అన్�
Summer | వేసవిలో డీహైడ్రేషన్ అవ్వకూడదంటే మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ తాగాలని చెప్తుంటారు. అయితే, ద్రవాలు మాత్రమే కాదు, కొన్ని రకాల ఘనపదార్థాలు కూడా శరీరంలో వేడిని తగ్గిస్తాయి. వాటిని రోజువ�
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశా�
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశా�
దేశంలో పలు ప్రాంతాల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండటానికి, ఎండ తీవ్రత బారిన పడకుండా ఉండటానికి పోషకాహార నిపుణుల