కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ‘ఇంగ్లీష్ ఫర్ బ్రిలియన్స్‘ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకం ప్రారంభించనుందని విశ్వవిద్యాల�
డిగ్రీ ఫస్టియర్లో ఈ సారి 19వేలకు పైగా విద్యార్థులు సీట్లను కోల్పోయారు. మొదటి విడతలో సీట్లు వచ్చినా ఈ 19వేల మంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోవడంతో సీట్లు కోల్పోయారు.
డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ సువర్ణావకాశం కల్పించింది. ఓయూ పరిధిలోని అన్ని కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీ, బీఎస్డబ్ల్యూ కోర్సులను 2000 నుంచి 2015 మధ్య చదివిన వారికి వన్ టైం చాన�
రాష్ట్రంలోని డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు నైపుణ్యశిక్షణ, ప్లేస్మెంట్స్ కల్పించడంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చొరవ తీసుకుంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నైపుణ్యశిక్షణ కోసం ‘ది నేషనల్ అసోసియేషన్ ఆ
Degree students | జోగిపేట నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి బ్యాక్లాగ్స్ పరీక్షలు రాసేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతినిచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ డా. రమేశ్ త
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విద్యార్థి దశలోనే సైబర్ మోసాలపై అవగాహన కల్పిచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ‘సైబర్ సోల్జర్స్' పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేయనున్నది.
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ(డీట్)లో నమోదు చేసుకుంటే నిరుద్యోగులు నైపుణ్యాలు, విద్యార్హతలకు అనుగుణంగా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉం
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు నిర్వహించాల్సిన పలు సెమిస్టర్స్ పరీక్షలు ఈ నెల 28నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని ప్ర�
DOST 2024 | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్ష�
టీయూ పరిధిలోని 2011 నుంచి 2016 వరకు డిగ్రీ (వైడబ్ల్యూఎస్) అనుత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వన్టైం ఛాన్స్ ఇస్తున్నట్లు నియంత్రణాధికారిణి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. దీంతో డిగ్రీ చదివే విద్యార్థులు రేకుల షెడ్లలోనే పాఠాలు వినాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత�
మరికల్లోని సరస్వతీ డిగ్రీ క ళాశాలలో మక్తల్కు చెందిన అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాస్తున్నారు. మక్తల్, మాగనూర్ నుం చి పరీక్షలు రాసేందుకు మరికల్ రావడం ఇబ్బందిగా ఉం దని మరికల్�
రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ మొదటి సంవత్సరంలో మరో 15,490 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారు. వీరికి స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అడ్మిషన్లలో భాగంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) అధికారులు శ�