Nallagonda | నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువతులు నిన్న రాజీవ్ పార్క్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుప�
విద్యార్థులు ప్రభు త్వం, ఎల్ఎం కొప్పుల సర్వీసెస్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. భవిష్య�
డిగ్రీలో అప్రెంటిస్షిప్ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు విద్యాశాఖ ముందడుగు వేసింది. విద్యార్థులు చదువుతూనే నెల వారీ గా ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కుకొనేలా ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టేందుకు కస�
ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు సకల వసతులకు నిలయాలుగా మారాయి. హాస్టళ్లలో ఉంటున్న నిరుపేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నది.
Lakshmipur | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్ష్మీపూర్ (Lakshmipur) శివారులో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులు
Hyderabad Central University | ఎంబీఏ ప్రవేశాల దరఖాస్తుల గడువును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ() పొడిగించింది. ఎంబీఏ దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులు కూడా దరఖ�
కొత్తగూడెం : జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న ఎనిమిది మందిని డిబార్ చేశారు. కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ముగ్గురు, ఇల్లెందు
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ) దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేండ�
ఉన్నత విద్యామండలి నిర్ణయం ఒక్కోకాలేజీలో 30-60 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం మార్గదర్శకాలు రెడీచేసిన అధికార్లు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఒక కాలేజీలోని వనరులను మరో కాలేజీ విద్యార్థులు
ఖమ్మం : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం 12మంది విద్యార్థులు కాఫీయింగ్కు పాల్పడుతుండగా డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్
theft case | జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను వికారాబాద్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 3 లక్షల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.
సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల | కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు సోమవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను wwwkakatiya.ac.inలో చూసుకోవచ్చని తెలిప�
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్ | రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికమవుతున్నందున డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే సెకండియర్కు ప్రమోట్ చేయాలని ఉస్మానియా యూనివర్సి టీ నిర్ణయి�