theft case | జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను వికారాబాద్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 3 లక్షల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.
సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల | కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు సోమవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను wwwkakatiya.ac.inలో చూసుకోవచ్చని తెలిప�
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్ | రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికమవుతున్నందున డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే సెకండియర్కు ప్రమోట్ చేయాలని ఉస్మానియా యూనివర్సి టీ నిర్ణయి�