DOST 2024 | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్ష�
మూడేండ్ల డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులు ఆసక్తి ఉంటే నాలుగేండ్ల డిగ్రీ కోర్సులోకి మారే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కల్పించింది.
బీటెక్ కోర్సుల తరహాలో దూర విద్యావిధానంలోనూ నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టినట్టు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ (ఇగ్నో) వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు చెప్పారు.
దేశంలో వివిధ ఎడ్టెక్ కంపెనీలు, కాలేజీలు విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ కోర్సులకు గుర్తింపు లేదని యూజీసీ వెల్లడించింది.
పై చదువుల కోసం ఉమ్మడి జిల్లా నుంచి అమెరికా బాట పడుతున్న యువత సంఖ్య పెరుగుతున్నది. నాడు మాస్టర్ డిగ్రీ కోసమే వెళ్లినా.. నేడు డిగ్రీ చదివేందుకు సైతం అక్కడికి వెళ్తున్నది. ఆర్థిక స్థోమతను బట్టి ఎంబీఏతోపాటు
బీఎస్సీ అలైయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు య
డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులకు ఇక నుంచి ఇంటర్న్షిప్ తప్పనిసరి. మూడు, నాలుగేండ్ల డిగ్రీ విద్యార్థులు నాలుగో సెమిస్టర్ తర్వాత 60 నుంచి 120 గంటల పాటు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇక
డిగ్రీ కో ర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత వి ద్యామండలి అధికారులు మరో అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఫస్టియర్లోని ఖాళీ సీట్ల భర్తీకి షెడ్యూల్ను శనివారం విడుదల చేశారు.
అంతర్జాతీయ భాషల్లోనూ మన విద్యార్థులు ప్రావీణ్యత సాధించేందుకు విద్యాశాఖ కృషిచేస్తున్నది. అందులోభాగంగా విదేశీ భాషలను క్రమంగా ప్రవేశపెడుతున్నది. తాజాగా ఈ విద్యాసంవత్సరం డిగ్రీ సెకండియర్లో ఫ్రెంచ్ భా�
ఈ విద్యాసంవత్సరం కొత్తగా డిగ్రీలో ప్రవేశపెట్టిన అంప్రెటిస్షిప్ ఎంబెడెడ్ సెక్టార్ స్కిల్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ కోర్సుల్లో విద్యార్థులు గణనీయంగా చేరారు. ఇప్పటివరకు మూడు విడతల దోస్త్�
డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారి కోసం 7 నుం చి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Degree Courses | డిగ్రీలో కొత్తగా మరో 15 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 7 కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు భావించారు. స్థానిక అవకాశాలు, కాలేజీల విజ్ఞప్తుల మేరకు మొత్తం�
డిగ్రీ కోర్సుల్లో మరో 49,267 మంది విద్యార్థులు సీట్లు పొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యతగా 35,195 మంది విద్యార్థులు, రెండో ప్రాధాన్యతగా 14,072 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు.