రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ఇ ప్పటి వరకు 70,315 మంది విద్యార్
వచ్చేవిద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యా
రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో విద్యాప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయి. డిగ్రీ కోర్సుల్లో అత్యధిక క్రెడిట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జాతీయంగా డిగ్రీ కోర్సుకు 120 క్రెడిట్లే ఉండగా, మన దగ్గర 160 క్రెడిట్లు అమ�
రాష్ట్రంలో బీకాం కోర్సులకు గిరాకీ పెరుగుతున్నది. ఈ ఏడాది బీకాం కోర్సులో ఇంజినీరింగ్కు మించి అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్లో 61,702 మంది చేరగా, బీకాంలో 77,017 మంది ప్రవేశాలు పొందారు.
DOST | ఇంజినీరింగ్లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి (TSCHE) విడుదల చేసింది.
దరఖాస్తుల ఆహ్వానం ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 19 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫె
క్రీడారంగం.. మంచి భవిష్యత్తు ఉన్న రంగం. ప్రతిభ ఉంటే స్పోర్ట్స్ రంగంలో అద్భుతమైన కెరీర్ను సొంతం చేసుకోవచ్చు. క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు మనోరంజక సాధనాల్లో ముఖ్య భాగమయ్యాయి. సాం�
39.43 శాతం విద్యార్థులు చేరిక దోస్త్ ఫేజ్-1లో 1,67,130 మందికి సీట్ల కేటాయింపు పూర్తి మిగిలిన మరో 2.41 లక్షల సీట్లు హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల్లో కామర్స్ రారాజుగా నిలుస్తున్నది. ఉద్యోగావకా�
డిగ్రీలో ప్రవేశాలంటే ఇది వరకు ప్రహసనం. దరఖాస్తులు కొనుక్కుని, పూరించి, సర్టిఫికెట్లు జోడించి సమర్పించాలి. మొదటి లిస్ట్, రెండో లిస్ట్, మూడో లిస్ట్, ఆఖరుకు స్పాట్ అడ్మిషన్లు. ఇలా కాలేజీ చుట్టూ తిరగాల్సి
హైదరాబాద్ : ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (టీఎస్డబ్ల్యుఆర్ఈఐఎస్) మంగళవార�