DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫేజ్-3 రిజిస్ట్రేషన్స్కు ఉన్నత విద్యామండలి అవకాశం కల్ప�
‘ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు నెలకు రూ.42 వేలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్టైమ్ లెక్చరర్లకు రూ.50 వేల గౌరవ వేతనాన్ని సవరించి అందజేస్తాం.
డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులను బదిలీ చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి బ్రిజేష్ నేతృత్వంలోని బృందం గురువారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ�
DOST | డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు పెంచారు.
DOST | డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1లో 76,290 మ�
DOST | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీన జరగనుంది.
DOST 2024 | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్ష�
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్-2024) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపా
DOST | తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిల్లోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం మూడు విడతల్లో అడ్మిషన్ల ప్ర�
రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. న్యాక్ గుర్తింపు ఆధారంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బోధన్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఖైరతాబాద్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ కరీంనగర్కు �
ప్రభుత్వ కళాశాలలతో సమానంగా నాణ్యమైన, గుణాత్మక విద్యనందిస్తూ ఉన్నత విద్యావ్యాప్తిలో కీలక భూమిక పోషిస్తున్న అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని రా
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు.. అత్యున్నత విద్యా ప్రమాణాలకు, నాణ్యమైన విద్యకు పర్యాయపదాలుగా నిలుస్తున్నాయి. సకల సౌకర్యాలు.. వసతులకు కేరాఫ్ అడ్రస్గా విరాజిల్లుతున్నాయి. నేషనల్ అసెస్మెంట్ అ�
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దేవాపూర్ గ్రామంలో శ్రావణ మాసంలో నెల రోజుల పాటు నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నా�
టీచర్ల తరహాలోనే రాష్ట్రంలోని డి గ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకుల బదిలీలకు రం గం సిద్ధమవుతున్నది. ఆయా కాలేజీల్లోని అ ధ్యాపకులను బదిలీ చేసేందుకు విద్యాశాఖ క సరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక�