రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో జీరో అడ్మిషన్ల పరంపర కొనసాగుతున్నది. ఈ విద్యాసంవత్సరం ఏకంగా 64 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ నమోదు కాకపోవడం గమనార్హం. ఈ కాలేజీల్లో 20,260 సీట్లుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు.
తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య యూనివర్సిటీల్లోని డిగ్రీ కాలేజీల ప్రవేశాలకు ఈ నెల 22న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన పదేండ్ల గడువు పూర్తవడంతో ఆ రాష్ట్ర విద్యార్థులకు అ�
MJPTBCWREIS | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు విధించిన గడువును 20వ తేదీ వరకు పొడిగించారు. సొసైటీ కార్యదర్శి సైదులు గురువారం ప్రకటనలో వెల్లడి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని శాతవాహన యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణ అధికారి డాక్ట�
కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్
ఉన్నత విద్యలో తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఏటేటా డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నా యి.
DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందు�
OU Colleges | తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీపీజీఎంఏ) రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. తమకు రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెలలో
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వ తీరును వ్యతిరేకించడం, ఆందోళనబాట పట్టడం చూస్తుంటాం. విద్యార్థి సంఘాలు స్కాలర్షిప్లు ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని ధర్నాలు, ముట్టడిలు చేపట్టడం గమనిస్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల డిమాండ్తో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరవధిక బంద్కు సిద�
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల కరస్పాండెంట్లు, లెక్చరర్లు మరోసారి రాష్ట్ర సర్కారుపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఏండ్లుగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు రావాల్సిన ఫీజురీయింబర్స్మెంట్ మంజూరు చేయకపోవడంతో పోర�
రాష్ట్రంలోని మరో 17 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్ హోదాను దక్కించుకున్నాయి. ఇప్పటికే ఈ కాలేజీలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నుంచి ‘ఏ’ గ్రేడ్ లభించడంతో తాజాగా వాటికి
DOST | రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు.
DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫేజ్-3 రిజిస్ట్రేషన్స్కు ఉన్నత విద్యామండలి అవకాశం కల్ప�