ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దేవాపూర్ గ్రామంలో శ్రావణ మాసంలో నెల రోజుల పాటు నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నా�
టీచర్ల తరహాలోనే రాష్ట్రంలోని డి గ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకుల బదిలీలకు రం గం సిద్ధమవుతున్నది. ఆయా కాలేజీల్లోని అ ధ్యాపకులను బదిలీ చేసేందుకు విద్యాశాఖ క సరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక�
తెలంగాణ వివక్షపై ఆయన గళం ఓ గర్జనైంది.. అడుగడుగునా ఈ ప్రాంతానికి జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడంలో ముందుంది. తెలంగాణ ఉద్యమంలో, బీఆర్ఎస్లో సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన అడుగులు ఉద్యమ రథసారథి కేసీఆర్ వ
New Colleges | తెలంగాణలో కొత్తగా రెండు డిగ్రీ కాలేజీలు, ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, నిర్మల్ జిల్లా ముధోల్లో డిగ్రీ కాలేజీలు ఏర్
డిగ్రీ కాలేజీల్లో దోస్త్ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. అయి తే విద్యార్థులు డ్రాప్అవుట్స్ కాకుండా ఉద్దేశంతో ప్రభుత్వం మరో ప్రత్యేక అవకాశం కల్పించింది. కొందరు విద్యార్థులు ఐఐటీ, నీట్, ఇంజినీరి
ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రారంభించిన రాష్ట్రీయ ఉచత్తర్ అభియాన్ (రూసా) పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ పథకం పేరును ప్రధానమంత్రి ఉచత్తర్ శిక్ష అభియాన్ (పీఎం -ఉషా)గా మార్చి
DOST 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్) ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతున్న విషయం తెలిసిందే. దోస్త్ థర్డ్
Degree Courses | డిగ్రీలో కొత్తగా మరో 15 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 7 కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు భావించారు. స్థానిక అవకాశాలు, కాలేజీల విజ్ఞప్తుల మేరకు మొత్తం�
డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన 2,858 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిన 527 లెక్చరర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్లో 341 ఉద్యోగాలు, గౌరవ వేతనం క
రాష్ట్రంలోని మరో మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అటానమస్ హోదాను దక్కించుకొన్నాయి. న్యాక్-ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (కామారెడ్డి), ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ (నల్లగొండ), ప్రభుత్వ డ
నగరం.. దేశంలోనే విద్యాహబ్గా ఎదిగింది. గ్రేటర్ హైదరాబాద్ విద్యాపరంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల వల్ల అనేక పరిశ్రమలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్
వనపర్తి అంటేనే టక్కున గుర్తొచ్చేది ఎడ్యుకేషన్.. దశాబ్దాల నుంచి విద్యనందించే కుసుమంగా గుర్తింపు పొందింది. ఇక్కడ 1959లోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటైంది. అప్పటి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ ఈ కాల�
DOST | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ మొదటి విడుత సీట్ల కేటాయింపు చేశారు. మొదటి విడుతలో 73,220 మంది సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.