వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆషాడమాసం సందర్భంగా శుక్రవారం గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఈ సంబురాలు మహిళా సాధికారత విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్తంగా నిర్వహించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ వారి టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షే మహిళ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థినీలు రోడ్డెక్కారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలోని అంబేర్ విగ్రహం ఎదుట ర�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కళాశాల ప్రారంభమై నేటికీ 60 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీ కాశి గాని నారాయణరావు 1965 సంవత్సరంలో రైతుల నుండి 32 ఇఎక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి కళాశాలకు దానంగా ఇచ్చాడు.
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్' (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ) మొదటి విడుత సీట్ల కేటాయింపు గు రువారం పూర్తయ్యింది. తొలి విడుతలో మొత్తం 3,358 మందికి మాత్రమే సీ�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రం శివారులోని సర్వే నంబర్ 334 లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆర్డీవో రాజేంద్ర కుమార్తో కలిసి సోమవారం స్థలపరిశీలన
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా సందీప్ నియమితులయ్యారు. ప్రస్తుతం అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఎఫ్ఎసి (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రిన్సిపాల్ గా నియమిస�
నాలుగు రోడ్ల కూడలైన కొండమల్లేపల్లి పట్టణం దినదినాభివృద్ధి చెంతుతున్నది కానీ విద్యా అవకాశాల కల్పనలో వెనుకబడింది. పట్టణంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు ఏండ్ల తరబడి కలగానే మిగిలిపోయింది. ప్రభ
పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దపల్లి, వీ–హబ్ మధ్య MOU (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈ మేరకు అట్టి ఒప్పంద పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కళాశాల �
Falaknuma | ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకువస్తున్న ఆధునిక సాంకేతికతో అన్ని రంగాల్లో పోటీతత్వం పెరిగిపోతుందని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ ఎస్ఐ హసీనా తెలిపారు.
పురాతన కాలం నుంచి నేటివరకు విస్తృత కాలక్రమానుగత చరిత్ర ఉట్టిపడేలా ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ‘హిస్టరీ ఎగ్జిబిషన్' నిర్వహించారు. విద్యార్థులు పురాతన నాగరికతలు, మధ్య, ఆ�
యువతకు శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పించేందుకు బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ మహాత్మా జ్యోతిబాపూలే హోటల్ మేనేజ్మెంట్ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను కవేలికి మం జూరు చేశారు. సంగారెడ్డి జిల్లా కోహీర
దేశానికే దిక్సూచిగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్నపళంగా విద్యాసంవత్సరం మధ్యలోనే కళాశాలను ఖాళీ చేయడంతో విద్యార్థుల భవ�
‘విజయోత్సవ సభలకు, పత్రికలకు యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులుంటాయి. కానీ మాకు ఇచ్చేందుకు ఉండవా?’ అంటూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇప్పుడు ఫీజు రీయిం�