టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. బౌలర్లకు పీడకల మిగిల్చిన వాంఖడేలో బ్యాటర్లు వీరవిహారం చేసిన వేళ.. ఇంగ్లండ్పై భారత్దే పైచేయి అయింది. ఇరుజట్ల మధ్య ఇక�
భారత టీ20 జట్టుకు ఏమైంది? ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా వరుస విజయాలకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేసిన తీరుపై అభిమానుల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే సూపర్-8 బెర్తు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన తమ ఆఖరి లీగ్ పోరులో అదరగొట్టింద�
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో డిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు తొలి మ్యాచ్లో అదరగొట్టింది. స్టార్ షట్లర్లు అందుబాటులో లేకున్నా యువ ఆటగాళ్ల దూకుడుతో బుధవారం ఇక్కడ జరి�
టీ20 ప్రపంచకప్లో అసలు పోరుకు ముందు భారత్ అదరగొట్టింది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా..దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్లో సమష్టి ప్రదర్శన�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఆ జట్టు.. సోమవారం ఇక్కడ రాయల్
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్లో మహిళల సింగిల్స్ ఫైనల్స్ బెర్తులు ఖరారయ్యాయి. అమెరికా అమ్మాయి అమందా అనిసిమోవా, బెలారస్ భామ అరీనా సబలెంకా ఆదివారం టైటిల్ పోరులో తలపడనున్నారు.
రంజీ సీజన్ 2025లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఫైనల్ చేరాలంటే కొండంత లక్ష్యాన్ని కరిగించాల్సి ఉంది. నాగ్పూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు ఎదుట విదర్భ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశి�