బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో డిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు తొలి మ్యాచ్లో అదరగొట్టింది. స్టార్ షట్లర్లు అందుబాటులో లేకున్నా యువ ఆటగాళ్ల దూకుడుతో బుధవారం ఇక్కడ జరి�
టీ20 ప్రపంచకప్లో అసలు పోరుకు ముందు భారత్ అదరగొట్టింది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా..దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్లో సమష్టి ప్రదర్శన�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఆ జట్టు.. సోమవారం ఇక్కడ రాయల్
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్లో మహిళల సింగిల్స్ ఫైనల్స్ బెర్తులు ఖరారయ్యాయి. అమెరికా అమ్మాయి అమందా అనిసిమోవా, బెలారస్ భామ అరీనా సబలెంకా ఆదివారం టైటిల్ పోరులో తలపడనున్నారు.
రంజీ సీజన్ 2025లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఫైనల్ చేరాలంటే కొండంత లక్ష్యాన్ని కరిగించాల్సి ఉంది. నాగ్పూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు ఎదుట విదర్భ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశి�
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబైకి షాకిచ్చేందుకు విదర్భ అన్ని అస్ర్తాలనూ సిద్ధం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో రహానే సేనను 270 పరుగులకే ఆలౌట్ చేసి 113 పరుగుల భారీ ఆధిక్యాన
గాయం కారణంగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్కు పూర్తిగా దూరమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ స్థానంలో స్నేహ్రానా జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన�
Ranji Trophy : ముంబైతో జరిగిన రంజీ మ్యాచ్లో జమ్మూకశ్మీర్ జట్టు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో ఆ జట్టు గెలిచింది. మరో మ్యాచ్లో కర్నాటక చేతిలో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది.