ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్లో మహిళల సింగిల్స్ ఫైనల్స్ బెర్తులు ఖరారయ్యాయి. అమెరికా అమ్మాయి అమందా అనిసిమోవా, బెలారస్ భామ అరీనా సబలెంకా ఆదివారం టైటిల్ పోరులో తలపడనున్నారు.
రంజీ సీజన్ 2025లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఫైనల్ చేరాలంటే కొండంత లక్ష్యాన్ని కరిగించాల్సి ఉంది. నాగ్పూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు ఎదుట విదర్భ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశి�
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబైకి షాకిచ్చేందుకు విదర్భ అన్ని అస్ర్తాలనూ సిద్ధం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో రహానే సేనను 270 పరుగులకే ఆలౌట్ చేసి 113 పరుగుల భారీ ఆధిక్యాన
గాయం కారణంగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్కు పూర్తిగా దూరమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ స్థానంలో స్నేహ్రానా జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన�
Ranji Trophy : ముంబైతో జరిగిన రంజీ మ్యాచ్లో జమ్మూకశ్మీర్ జట్టు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో ఆ జట్టు గెలిచింది. మరో మ్యాచ్లో కర్నాటక చేతిలో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది.
ఆస్ట్రేలియా ఓపెన్లో పోలండ్ భామ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగిస్తోంది. ప్రత్యర్థికి ఒక్క సెట్ కాదు కదా.. కనీసం ఒక్క గేమ్ కూడా గెలవనీయకుండా ఆడుతున్న ఆమె ప్రిక్వార్టర్స్లోనూ అదే దూకుడును ప్రదర్శించింద�
ఈ ఏడాది తొలి ఐసీసీ టోర్నీ అయిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్నకు శనివారంతో తెరలేవనుంది. రెండో ఎడిషన్గా జరుగబోయే ఈ మెగాటోర్నీకి కౌలాలంపూర్(మలేషియా) ఆతిథ్యమిస్తున్నది. 16 జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచకప్లో �
ప్రతిష్ఠాత్మక చెస్ చాంపియన్షిప్లో దొమ్మరాజు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య డ్రాల పరంపర కొనసాగుతున్నది. బుధవారం ఇద్దరి మధ్య జరిగిన 13వ గేమ్ డ్రాగా ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ లిరెన్పై గెలిచేందుక�
Novak Djokovic: యూఎస్ ఓపెన్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జోకోవిచ్ నిష్క్రమించాడు. ఇవాళ జరిగిన మూడవ రౌండ్ మ్యాచ్లో 28వ సీడ్ ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్సీ పాపిరిన్ 6-4, 6-4, 2-6, 6-4 స్కోరు తేడాతో జోకోవిచ్పై గెలుపొంద