రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ను ప్రారంభించారు. వ్యూహాత్మక ప్రాంతమైన కర్ణాటకలోని కర్వార్ నావికా దళ స్థావరంలో దీనిని ఆవిష్కరించారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను గురువారం ఉదయం ఎయిమ్స్లోని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో చేర్పించారు.
Defence Minister Rajnath Singh | పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికైనా భారత్ లో విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాడ విశ్వాసం వ్యక్తం చేశారు.
Rajnath Singh | త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడానికి రూ.45 వేల కోట్లతో అత్యాధునిక ఆయుధ సంపత్తిని కొనుగోలు చేయాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం నిర్ణయి
దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్ర�
Minister KTR | ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేటీఆర్ లేఖ రాశారు.
ముంబై: రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ఇవాళ జలప్రవేశం చేశాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయగిరి, సూరత్ ఆవిష్కరణతో భారత్ నౌకా నిర్మాణంల
వాషింగ్టన్, ఏప్రిల్ 15: ఇండియాకు ఎవరు హాని తలపెట్టాలని చూసినా వారిని వదిలిపెట్టబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాను ఉద్దేశించి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కోలో భ
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య బలమైన సైనిక సంబంధాలున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హవాయి ఓహూ ద్వీపంలోని అమెరికా భారత పసిఫిక్ కమాండ్, మిలిటరీ శిక్షణ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. �
బెంగుళూరు: రికార్డు సమయంలో డీఆర్డీవో కొత్త బిల్డింగ్ను నిర్మించింది. బెంగుళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో కొత్త కాంప్లెక్స్ను కట్టింది. ఆ ఏడు అంతస్తుల ఎఫ్సీఎస్ కాంప్లె�