న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య బలమైన సైనిక సంబంధాలున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హవాయి ఓహూ ద్వీపంలోని అమెరికా భారత పసిఫిక్ కమాండ్, మిలిటరీ శిక్షణ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. �
బెంగుళూరు: రికార్డు సమయంలో డీఆర్డీవో కొత్త బిల్డింగ్ను నిర్మించింది. బెంగుళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో కొత్త కాంప్లెక్స్ను కట్టింది. ఆ ఏడు అంతస్తుల ఎఫ్సీఎస్ కాంప్లె�
భారత్ ఎల్లప్పటికీ శాంతినే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. యూపీ ఎన్నికల సందర్భంగా బైరియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భం
ఎన్నికల ప్రచారంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరసన సెగ తగిలింది. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గోండా జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈయన ప్రసంగిస్తున్న సమయంలో య
Stampede | కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తంచేశారు. తొక్కిసలాట కారణంగా జరిగిన విషాదం హృదయ విదారకంగా ఉందన్నారు
సీడీఎస్కు 17 గన్ సెల్యూట్ సైనిక లాంఛనాలతో రావత్ అంత్యక్రియలు తలకొరివి పెట్టిన కూతుర్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 10: భారతదేశ సైనిక చరిత్రలో ఓ యోధుడి ప్రస్థానం ముగిసింది. సైనిక దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ �
పార్లమెంటు ఉభయ సభల సంతాపం నిరసనలు మాని పాల్గొన్న విపక్ష ఎంపీలు ఐఏఎఫ్ ఉన్నత స్థాయి దర్యాప్తు ఎయిర్ మార్షల్ మానవేంద్ర నేతృత్వం పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్నాథ్ ఢిల్లీకి సైనికుల పార్థివ దేహాలు న్య
INS Visakhapatnam | ప్రాజెక్ట్-15బీలో భాగంగా నిర్మించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక ఆదివారం జలప్రవేశం చేయనున్నది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో కమీషన్ వేడుక జరుగుతుందని, కార్యక్రమానికి
పిత్తోర్ఘడ్: భారత్లో శాంతిని అస్థిరం చేసి అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, కానీ ఆ దేశానికి ఎప్పుడూ గట్టిగా జవాబు ఇస్తూనే ఉన్నామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన�
Defense Acquisition Council | భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు రక్షణశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా రూ.7,965 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల
Shiv Sena MP Sanjay Raut | చైనాపైనా సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా