లక్నో : తర్వాతి తరం బ్రహ్మోస్ క్షిపణులను యూపీలోని లక్నోలో తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో 5000 మందికి ఉద్యోగాలు �
న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి దేశంలో అస్ధిరత సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. భార�
న్యూఢిల్లీ, ఆగస్టు 19: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధవిమానాలను శత్రు క్షిపణుల నుంచి రక్షించేందుకు డీఆర్డీవో అధునాతన ఛాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీతో శత్రు క్షిపణులను తమ లక్ష్�
రాజ్నాథ్ సింగ్| దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉదయం కేంద్ర పాలిత ప్రాంతమైన లేహ్ చేరుకున్నారు. లడఖ్లోని పలు చోట్ల నుంచి దళాలను ఉపసంహరించుకోవడంపై చైనాతో తదుపరి వివాదం మధ్య రక్షణ మంత్రి మూడు రోజులపాటు లే�
రక్షణరంగంలో పరిశోధనలకు రూ.499 కోట్లు | వచ్చే ఐదేళ్ల కాలంలో రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.499 కోట్ల బడ్జెట్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించారు.
ఢిల్లీ,జూన్ 12:యుద్ధ కార్యకలాపాల చరిత్రల సంకలనం,ప్రచురణపై విధానాన్ని రక్షణ శాఖ రాజనాథ్ సింగ్ఆమోదించారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని సర్వీసులు,ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, అస్సాం రైఫిల్స్ , ఇండియన్ కోస్ట్ గా�
ఇండియాస్ ప్రాజెక్ట్-75 పేరుతో హైటెక్ జలాంతర్గాములు నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. రూ.50 వేల కోట్ల ఖర్చతో 6 జలాంతర్గాములు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మార్గం సుగమం చేసింది
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ | రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్-75లో భాగంగా ఆరు జలంతర్గాముల నిర్మాణానికి భారత నావికాదళం టెండర్ జారీపై భేటీ�
ఢిల్లీ, జూన్ 1: భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ సహకారంపై, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీటర్ డటన్తో టెలిఫోన్ ద్వారా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగ